Thursday, March 5, 2020

డిసెంబర్ 2021 కల్లా పోలవరం పూర్తి.. ఏపీ ప్రభుత్వంపైనే ఉంది: కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2021 డిసెంబర్‌నాటికల్లా పూర్తవుతుందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేందర్ సింగ్ చెప్పారు. ఇప్పటికే 69శాతం పూర్తయ్యిందని ఆమేరకు రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి తెలిపిందని లోక్‌సభలో చెప్పారు. టీడీపీ ఎంపీ కేశినేని అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికల్లా 69శాతం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aqvJ5W

0 comments:

Post a Comment