అమరావతి: ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2021 డిసెంబర్నాటికల్లా పూర్తవుతుందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేందర్ సింగ్ చెప్పారు. ఇప్పటికే 69శాతం పూర్తయ్యిందని ఆమేరకు రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి తెలిపిందని లోక్సభలో చెప్పారు. టీడీపీ ఎంపీ కేశినేని అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికల్లా 69శాతం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aqvJ5W
డిసెంబర్ 2021 కల్లా పోలవరం పూర్తి.. ఏపీ ప్రభుత్వంపైనే ఉంది: కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
Related Posts:
అయ్యన్న సాక్షిగా..టీడీపీపై నాగబాబు సెటైర్లు: సభకు అడ్డంకులకు ప్రయత్నం: భద్రత విషయంలోనూ..!ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యల పైన విశాఖలో పవన్ కళ్యాన్ లాంగ్ మార్చ్ ప్రారంభించారు. పవన్ తో కలిసి మార్చ్ లో పాల్గొనాలని భావించిన మెగా బ్రదర్ … Read More
చంద్రబాబు సన్నిహితులంటూ రూ. 5కోట్ల వసూళ్లు : టీడీపీ మాజీ మంత్రి మనమడు అరెస్ట్విశాఖపట్నం: చోడవరానికి చెందిన సీనియర్ టీడీపీ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనుమడు రెడ్డి గౌతమ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తానన… Read More
పవన్ కళ్యాణ్ సభలో కలకలం: కరెంట్ షాక్ తో గాయాలు: ఆస్పత్రికి తరలింపు..!విశాఖలో పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ సభా వేదిక వద్ద కలకలం చోటు చేసుకుంది. పవన్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. వేదిక సమ… Read More
నదిలో పడ్డ బస్సు 8 మంది మృతి.. 4గురు గల్లంతుకాట్మండు : నేపాల్ రాజధాని కాఠ్మండులో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. డోల్ఖాలోని దౌరాలి నుండి రాజధాని కాఠ్మండు వెలుతున్న బస్సు నదిలో పడింది. కాగా ఈ సంఘటనల… Read More
ప్రియాంక ఫోన్ హ్యాక్, దీదీ, ప్రఫుల్ పటేల్ కూడా..కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఫోన్ హ్యాక్ చేశారని ఆ పార్టీ ఆరోపించింది. వాట్సాప్ మాల్వేర్ ద్వారా హ్యాక్ చేశారని పేర్కొన్నారు. ప్రియాంకతోపాటు పశ్చిమబెం… Read More
0 comments:
Post a Comment