మూడేళ్ల పాటు చట్టసభలకు పోటీ చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం విధించిన అనర్హత వేటుపై కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ స్పందించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తన పోటీకి సంబంధించిన వ్యయం వివరాలను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్కు సమర్పించానని చెప్పారు. ఆ డాక్యుమెంట్లను ఎన్నికల కమిషన్కు కూడా పంపిస్తానని తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్ కార్యకర్తలు,తన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vUmOnI
Wednesday, June 23, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment