సీఎం కేసీఆర్ అహంకారాన్ని అంతం చేసే ప్రజాతీర్పు హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ రానుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టే ఈ ఎన్నికలో గెలుపు ముమ్మాటికీ బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. 2023 ఎన్నికలకు ఇది ట్రయల్స్ కాబోతున్నదని అన్నారు. హైదరాబాద్లో జరిగిన పార్టీ సమావేశంలో హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wR6Goe
Tuesday, June 22, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment