వైసిపి అధినేత జగన్ తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసారు. నవరత్నాల తో పాటుగా పాదయాత్ర సమయం లో ఇచ్చిన హామీలకు ప్రాధాన్యత ఇచ్చారు. డ్వాక్రా మహిళా సంఘాల రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. వేయి రూపాయాలు దాటిని వైద్యానికి యూనివర్సల్ హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని జగన్ ప్రకటిం చారు. ఉచిత విద్యుత్..బిసి డిక్లరేషన్ హామీల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు జగన్ వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CUEc3d
Saturday, April 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment