Saturday, April 6, 2019

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌వ‌ర్గ పున‌ర్విభ‌జ‌న లో భాగంగా.. కావ‌లి -ఆత్మ‌కూరు మండ‌లాల్లో ఉండే 20 గ్రామాలు..వింజ‌మూరు, కొండా పురం, జ‌ల‌దంకి, క‌లిగిరి మండ‌లాలు ఉద‌య‌గిరి నియోజ‌వ‌ర్గాల్లో చేరాయి. ప్ర‌స్తుత ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మేక‌పాటి సోద‌రులు ఇద్ద‌రూ ఈ నియోజ‌క‌వ‌ర్గం నుండి ప్రాతినిధ్యం వ‌హించార‌దు. ఆ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VtZrA4

Related Posts:

0 comments:

Post a Comment