2009 నియోజవర్గ పునర్విభజన లో భాగంగా.. కావలి -ఆత్మకూరు మండలాల్లో ఉండే 20 గ్రామాలు..వింజమూరు, కొండా పురం, జలదంకి, కలిగిరి మండలాలు ఉదయగిరి నియోజవర్గాల్లో చేరాయి. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మేకపాటి సోదరులు ఇద్దరూ ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారదు. ఆ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VtZrA4
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఉదయగిరి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Related Posts:
సుబ్బారెడ్డి..గౌరు..ఆళ్ల.. ఎవరు దూరమైనా డోన్ట్ కేర్: జగన్ ఏం చెబుతున్నారు: 2014 ఫలితాల ఎఫెక్ట్ఒకవైపు ఎన్నికల టెన్షన్. ఇదే సమయంలో జగన్ కు విధేయులుగా ఉన్న వారు దూరం అవుతున్నారు. కీలకమైన వ్యక్తులుగా పార్టీలో గుర్తింపు ఉన్న వీరు ఒక్కొక్క… Read More
వాయుసేన,నేవీ దళాధిపతులకు సెక్యూరిటీ పెంపు..జెడ్ ప్లస్ క్యాటగిరీలో ధనోవా, సునీల్లాంబాఢిల్లీ: భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారతవాయుసేన, నేవీ అధిపతులకు భద్రతను పెంచాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంద… Read More
విషాదం ...ఇంటర్ పరీక్ష రాస్తూ కుప్పకూలిన విద్యార్ధి మృతితెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు గత నాలుగు రోజుల నుండి జరుగుతున్నాయి. అయితే ఈసారి ఇంటర్ పరీక్షలలో పలు విషాదకర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికి… Read More
సిద్దార్థ్ విశిష్ట్ దూరమైన బాధలోనూ దేశభక్తి చూపిన భార్య .. స్క్వాడ్రన్ లీడర్ గా భర్తకు నివాళిభర్త మరణం ఆమెకు తీరని దుఃఖాన్ని మిగిల్చినా , తన కర్తవ్యాన్ని మాత్రం వీడలేదు. భారతదేశ రక్షణ వ్యవస్థలో వీరోచితంగా పోరాడుతున్న వీరుల కుటుంబాలలో ఉన్న అతివ… Read More
చేవెళ్ల లోక్ సభపై కన్నేసిని గులాబీ నేతలు..! నాయకుల మద్య నెలకొన్న తీవ్ర పోటీ..!!హైదరాబాద్ : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేడి మొదలైంది. అన్ని పార్టీలతో పాటు అదికార పార్టీలో సైతం పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపిస్తున్నారు… Read More
0 comments:
Post a Comment