2009 నియోజవర్గ పునర్విభజన లో భాగంగా.. కావలి -ఆత్మకూరు మండలాల్లో ఉండే 20 గ్రామాలు..వింజమూరు, కొండా పురం, జలదంకి, కలిగిరి మండలాలు ఉదయగిరి నియోజవర్గాల్లో చేరాయి. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మేకపాటి సోదరులు ఇద్దరూ ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారదు. ఆ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VtZrA4
Saturday, April 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment