ఢిల్లీ : కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ప్రధాని నరేంద్రమోడీపై చేసిన ఫిర్యాదు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో మాయంకావడం వివాదాస్పదంగా మారింది. మహారాష్ట్రలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మోడీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఓ వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశాడు. అయితే దానిపై దర్యాప్తు పూర్తికాకుండానే వెబ్సైట్ నుంచి కంప్లైంట్ను తొలగించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన ఎన్నికల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GENBOr
ఈసీ సైట్లో మోడీపై చేసిన కంప్లైంట్ మాయం! తప్పు మాదికాదన్న ఎలక్షన్ కమిషన్!
Related Posts:
దిశ ఎఫెక్ట్... మద్యం నిషేధించాలని నేతల డిమాండ్.... బీజేపీ అరుణ దీక్షదిశ హత్యాచారం సంఘటనతో మరోసారి తెలంగాణ మద్యం నిషేధం వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా దిశను సంఘటనకు పాల్పడిన నిందితులు మద్యం మత్తులో ఏం చేస్తున్నామో తెలియల… Read More
వివేకానంద హత్య కేసులో బీటెక్ రవి విచారణ, ఎప్పుడూ పిలిచినా వస్తా, ఆదినారాయణ సోదరుడువైఎస్ వివేకానంద హత్య కేసులో సిట్ దర్యాప్తు స్పీడ్ పెరిగింది. వారం రోజుల్లో విచారణ పూర్తిచేస్తామని అధికారులు స్పష్టంచేసినా.. నేపథ్యంలో అనుమానితులను విచ… Read More
బ్యాంకులో రూ. కోటి లోన్ ఇవ్వలేదని మేనేజర్, ఆడిటర్ ను పొడిచిపారేసిన వ్యాపారి, రివాల్వర్ !బెంగళూరు: బ్యాంకులో రూ. 1 కోటి లోన్ (రుణం) ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని విసిగిపోయిన వ్యాపారి కత్తి తీసుకుని బ్యాంకు మేనేజర్, ఆడిటర్ ను పొడిచి హత్యా… Read More
ఏపీలో తొలి జీరో ఎఫ్ఐఆర్ ... కృష్ణా జిల్లాలో నమోదువెటర్నరి డాక్టర్ దిశ గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసులో నింధితులను కఠినంగా శిక్షించాలంటూ దేశమంతటా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ జీరో ఎఫ్ఐఆర్… Read More
HawkEye app: క్యాబ్ సర్వీసు యాప్ లన్నీ హాక్ ఐతో లింక్: కాదు, కూడదు అంటే..: హైదరాబాద్ సీపీ వార్నింగ్.హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద నలుగురు కామాంధుల చేతుల్లో అత్యంత పాశవికంగా అత్యాచారానికి, హత్యకు గురైన వెటర్నరి డాక్టర్ దిశ ఉదంతం అనంతరం.… Read More
0 comments:
Post a Comment