ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఒక్క రోజు కూడా పూర్తి కాకుండానే అప్పుడే 2024లో సీఎం ఎవరనే చర్చ మొదలైంది. 2024లోనూ తిరిగి జగన్ సీఎం అవుతారంటూ ఒక ప్రముఖ స్వామీజీ సచివాలయం వేదికగా జోస్యం చెప్పారు. సచివాలయంలో జగన్ ఉండాల్సిన ముఖ్యమంత్రి పేషీలో..మొదటి బ్లాక్లో వాస్తు మార్పులు చేస్తున్నారు. జూన్ 8న జగన్ సచివాలయంలో అడుగు పెట్టే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KgPjbh
అలా చేస్తే 2024లోనూ జగనే ముఖ్యమంత్రి: ఆ ముహూర్తం ఖరారు: ఒక అంతా అక్కడి నుండే..!
Related Posts:
Drug mafia: రాగిణి ఖైదీ నెంబర్ 8912, జైల్లో తొలిరాత్రి, మేడమ్ కరోనా వస్తుంది, అక్కడే శశికళ, సంజనా !బెంగళూరు/ ముంబాయి: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 786, ఖైదీ నెంబర్ 150 సినిమాలు ఎంత సూపర్ హిట్ అయ్యి పాపులర్ అయిన విషయం తెలిసిందే. డ్రగ్స్ మా… Read More
ఏపీ, తెలంగాణా బస్సుల రవాణాపై వీడని సస్పెన్స్ ... నేడు మరోమారు భేటీ .. చర్చలు ఫలిస్తాయా!!అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నడిపే విషయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు, తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులు సరికొత్త ప్రతిపాదనలతో ఏపీఎస్ఆర్టీసీపై ఒత్తిడ… Read More
దుబ్బాక బై పోల్: సోలిపేట సతీమణికే టీఆర్ఎస్ టికెట్..?, ప్రచారంలో రఘునందన్ దూకుడు..?దుబ్బాక ఉప ఎన్నికలో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు తర్జన భర్జన పడుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లు పరిశీలన… Read More
రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీయే వైపే టీడీపీ- బీజేపీకి దగ్గరయ్యేందుకు మరో యత్నం- ఫలించేనా ?2018లో కేంద్రంలోని ఎన్డీయే సర్కారు నుంచి తప్పుకున్న తర్వాత బీజేపీపై ధర్మపోరాటం చేసిన టీడీపీ 2019 ఎన్నికల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కా… Read More
కరోనా బీభత్సం: అరకోటికి చేరువగా కేసులు: 80 వేలను దాటిన మరణాలు: మరింత దూకుడుగాన్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ జోరు కొనసాగుతోంది. జనాన్ని బేజారెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు అరకోటికి చేరువ అయ్యాయంటే దాని తీవ్రత ఏ స… Read More
0 comments:
Post a Comment