ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఒక్క రోజు కూడా పూర్తి కాకుండానే అప్పుడే 2024లో సీఎం ఎవరనే చర్చ మొదలైంది. 2024లోనూ తిరిగి జగన్ సీఎం అవుతారంటూ ఒక ప్రముఖ స్వామీజీ సచివాలయం వేదికగా జోస్యం చెప్పారు. సచివాలయంలో జగన్ ఉండాల్సిన ముఖ్యమంత్రి పేషీలో..మొదటి బ్లాక్లో వాస్తు మార్పులు చేస్తున్నారు. జూన్ 8న జగన్ సచివాలయంలో అడుగు పెట్టే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KgPjbh
అలా చేస్తే 2024లోనూ జగనే ముఖ్యమంత్రి: ఆ ముహూర్తం ఖరారు: ఒక అంతా అక్కడి నుండే..!
Related Posts:
యుద్ధం ప్రారంభించింది మీరే .. పాక్ పై ప్రతి దాడి తప్పదన్న మాజీ మేజర్ జనరల్న్యూఢిల్లీ : పుల్వామా దాడిపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ నుంచి ఎదురుదాడి కొనసాగుతోంది. తాజాగా భారత మాజీ మేజర్ జనరల్ గగన్ దీ… Read More
తిరుపతి రాహుల్ గాంధీ సభలో బాబు పాల్గొంటారా..? ఆసక్తి రేపుతున్న రాజకీయం..!!అమరావతి/హైదరాబాద్ : ఏపీ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా సాగుతాయి. ఒక సంఘటన తర్వాత మరో సంఘటనతో ఉత్సుకతను రేకెత్తిస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీ… Read More
కాంగ్రెస్-జేడీఎస్ మధ్య లోక్ సభ సీట్ల చిచ్చు: మేమేమైనా బిచ్చగాళ్లమా? కుమారస్వామిబెంగళూరు: కర్ణాటకలో అధికారాన్ని పంచుకుంటున్న కాంగ్రెస్-జనతాదళ్ (ఎస్) కూటమి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. పొరపచ్చాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రెండు పార… Read More
షాకింగ్ .. ఆ మహిళా ఎమ్మెల్యే కన్నీళ్లు ... ఆనంద భాష్పాలా, టీఆర్ఎస్ ప్రభుత్వానికి శుభ సూచకాలా ?రెండు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఒక్క మహిళా మంత్రికి కూడా స్థానం లేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అప్పటినుండి మంత్రివర్గ క… Read More
భారత్తో అనుబంధం మా డీఎన్ఏలోనే ఉంది: సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళవారం రా… Read More
0 comments:
Post a Comment