ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన పరోక్ష వ్యాఖ్యలు చేసారు. ఇంటర్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేరంటూ ఎద్దేవా చేసారు. తెలంగాణలో ముఖ్యమంత్రి సమీక్షలు చేస్తే ఎవరూ మాట్లాడరని.. తాను సమీక్షలు చేస్తే నానా యాగీ చేస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XLZ9W7
ఇంటర్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేరు: అధికారుల మధ్య చీలక కుట్ర: చంద్రబాబు ఫైర్..!
Related Posts:
వామ్మో.. కవిత ప్రత్యర్థులు 189 మందా..? రంజుగా సాగుతున్న రైతుల రాజకీయం..!!నిజామాబాద్/హైదరాబాద్ :నిజామాబాద్ లో రైతుల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ప్రత్యర్థి ఎవరైనా సరే రాజీ పడే ప్రసక్తే లేదంటున్నారు రైతులు. పసుపు… Read More
ప్రధానిని తామే డిసైడ్ చేస్తామంటున్న టీఆర్ఎస్, టీడీపీ మాటలను నమ్ముతారా? మీ కామెంట్ పోస్ట్ చేయండిలోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో చక్రం తిప్పేదే తామేనంటూ ఇటు టీఆర్ఎస్, అటు తెలుగుదేశం పార్టీలు ఢంకా బజాయించి చెబుతున్నాయి. కారు - సారు - పదహారు నినాద… Read More
ఏపి ప్రభుత్వం వర్సెస్ ఇసి : ఏబి వెంకటేశ్వర రావు కేంద్రంగా : హైకోర్టులో నేడు కీలక విచారణ..!ఎన్నికల వేళ ఏపి ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల సంఘం. ఇంటలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వర రావు కేంద్రంగా వివాదం కొనసాగుతోంది. ఇంటలిజెన్స్ ఎన్నికల సంఘం… Read More
సీఎం కుమారస్వామి సోదరుడు, మంత్రి రేవణ్ణకు ఐటీ శాఖ షాక్, సోదాలు, నేను చూస్తాను, సీఎం ఫైర్!బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సోదరుడు, ఆ రాష్ట్ర ప్రజాపనుల శాఖా మంత్రి హెచ్.డి. రేవణ్ణకు ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) ఊహించని షాక్ ఇచ్… Read More
వైసీపీ ఎన్నికల ప్రచారానికి జగనన్న వదిలిన బాణం షర్మిల సిద్ధం .. షెడ్యూల్ ఇదేఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోయింది. హోరాహోరీగా ప్రచార పర్వం నిర్వహిస్తున్నాయి అటు అధికార టిడిపి, ఇటు ప్రతిపక్ష వైసిపి లు.… Read More
0 comments:
Post a Comment