Thursday, April 25, 2019

ఇంటర్ ప‌రీక్ష‌లు కూడా స‌రిగ్గా నిర్వ‌హించ‌లేరు: అధికారుల మ‌ధ్య చీల‌క కుట్ర‌: చ‌ంద్ర‌బాబు ఫైర్‌..!

ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పైన ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేసారు. ఇంట‌ర్ ప‌రీక్ష‌లు కూడా స‌రిగ్గా నిర్వ‌హించ‌లేరంటూ ఎద్దేవా చేసారు. తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి స‌మీక్ష‌లు చేస్తే ఎవరూ మాట్లాడ‌ర‌ని.. తాను స‌మీక్ష‌లు చేస్తే నానా యాగీ చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లకు స‌మాయ‌త్తం కావాల‌ని పార్టీ నేత‌ల‌కు పిలుపునిచ్చారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XLZ9W7

Related Posts:

0 comments:

Post a Comment