బెంగళూరు: శ్రీలంకలో మారణహోమాన్ని సృష్టించిన అనంతరం- ఇక ఉగ్రవాదుల కన్ను మనదేశంపై పడిందా? ఇక్కడ నెలకొన్న ఎన్నికల వాతావరణాన్ని సొమ్ము చేసుకుని, భీకర దాడులకు కుట్ర పన్నారా? అంటే- అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలు ఉగ్రవాదుల టార్గెట్ లో ఉన్నాయని తేలింది. ఏపీ, తెలంగాణ తమిళనాడు, కర్ణాటక, కేరళ, గోవా, మహారాష్ట్ర,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZBy1L4
ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలపై ఉగ్రదాడి: రైళ్లు టార్గెట్: లారీ డ్రైవర్ నుంచి పక్కా సమాచారం
Related Posts:
ఆస్పత్రి నుంచి ఎమ్మెల్యే రోజా డిశ్చార్జి... చెన్నై స్వగృహంలో మూడు వారాలు విశ్రాంతి...చెన్నై అడయార్లోని ఫోర్టీస్ మలర్ ఆస్పత్రి నుంచి ఎమ్మెల్యే రోజా డిశ్చార్జి అయ్యారు. అనంతరం కుటుంబ సభ్యులు ఆమెను చెన్నైలోని స్వగృహానికి తీసుకెళ్లారు. … Read More
టీ ఎస్టేట్ కూలి..తాగుబోతు: భార్య పుట్టింటికి: పెట్రోల్ పోసి నిప్పు: బయట గొళ్లెం: ఆరుమంది దహనంబెంగళూరు: కర్ణాటకలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తన భార్య తరఫు కుటుంబాన్ని మట్టుబెట్టాడు. ఆమె సోదరుడి కుటుంబాన్ని మంట… Read More
కరోనా టీకా వేసుకుంటే మహిళలకు ముక్కుపుడక..మగవారికి బెండర్లు ఫ్రీ..ఫ్రీ: ఎక్కడో కాదుఅహ్మదాబాద్: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విరుచుకుపడుతోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. మరణ… Read More
దండకారణ్యంలో అన్వేషణ: 15 మంది జవాన్లు మిస్సింగ్: ఎన్కౌంటర్ ప్రదేశానికి సీఆర్పీఎఫ్ బలగాలురాయ్పూర్: ఛత్తీస్గఢ్లో శనివారం మధ్యాహ్నం సుక్మా జిల్లాల్లో చోటు చేసుకున్న భారీ ఎన్ కౌంటర్ తరువాత పలువురు సీఆర్పీఎఫ్ జవాన్లు అదృశ్యం కావడం కలకలం రే… Read More
బాలీవుడ్ స్టార్ హీరోను వదిలి పెట్టని వైరస్: ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్కు తాత్కాలికంగా బ్రేక్ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్.. దేశంలో తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ఎవ్వర్నీ వదలట్లేదు. రాజకీయ నాయకులు, సినీ స్టార్స్, క్రీడాకారులనే తేడాలేవ… Read More
0 comments:
Post a Comment