కొలంబో: శ్రీలంకలో తాజాగా బాంబు పేలుళ్లు సంభవించాయి. ఒకే ప్రాంతంలో మూడు శక్తిమంతమైన బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్ల వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాల గురించి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. శ్రీలంకలోని కల్మునై నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజధాని కొలంబో నుంచి సుమారు 360 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UIeR2o
ఐసిస్ ఉగ్రవాదుల అడ్డా: లక్ష బాల్ బేరింగులతో బాంబుల తయారీ: తాజా పేలుళ్లు
Related Posts:
సినిమా థియేటర్లలో 50 శాతానికి మించి, స్విమ్మింగ్ ఫూల్స్ ఇక అందరికీ: కేంద్రం కొత్త మార్గదర్శకాలున్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులతో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మరికొన్ని అంశాల్లో నవం… Read More
ఏపీ పంచాయతీ ఏకగ్రీవాలపై ఫోకస్, అక్రమంగా జరిగితే అంతే, కలెక్టర్లు, ఎస్పీలకు నిమ్మగడ్డఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తన దూకుడు కొనసాగిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడమే గాక.. అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నారు. … Read More
నా ఓటు హక్కు ఇవ్వనన్నా.., ఆటంకం కలిగిస్తే కోర్టుకే, మంత్రి వ్యాఖ్యలు బాధించాయి: నిమ్మగడ్డ రమేష్ కుమార్అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏకగ్రీవాలపై ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన పట్ల పలు రాజకీయ పార్టీలు తమను సంప్రదించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమ… Read More
ఏపీ పంచాయతీ ఎన్నికలు : నేటి నుంచే నామినేషన్లు... తొలి విడతలో ఎన్నికలు జరిగే మండలాల జాబితా ఇదే...ఆంధ్రప్రదేశ్లో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం(జనవరి 29) నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 31 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. … Read More
నిమ్మగడ్డతో మళ్లీ విభేదాలు: కార్యదర్శిగా ఆ ఐఎఎస్: వెంటనే బదిలీ: కొత్తగా ముగ్గురి పేర్లుఅమరావతి: పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ పర్వం ఆరంభం కాబోతోన్న వేళ జగన్ సర్కార్.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాయం మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయి.… Read More
0 comments:
Post a Comment