అధికార వికేంద్రీకరణ బిల్లును మండలి చైర్మన్ షరీఫ్ సెలక్ట్ కమిటీకి పంపించడం అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. వికేంద్రీకరణ బిల్లుపై మండలి అభిప్రాయం కోరితే సెలక్ట్ కమిటీ పంపించాలని ప్రకటించడం సరికాదన్నారు. పెద్దల సభ అభిప్రాయం తీసుకోవడమే తప్ప.. చట్టాలు చేయడం కాదన్నారు. సెలక్ట్ కమిటీకి పంపించాలని కోరితే ముందు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3axqnad
Thursday, January 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment