ఏపీ మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ బిల్లు శాసన సభలో ఆమోదం పొందినా మండలి మాత్రం ఫెయిల్ అయ్యింది. మండలిలో తెలుగుదేశం పార్టీ ఈ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకుంది. తెలుగుదేశం పార్టీ కొంత కాలం పాటు అడ్డుకుని మూడు రాజధానుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NS3ogd
Thursday, January 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment