ఆంధ్రప్రదేశ్కు అభివృద్ది వికేంద్రీకరణ,పాలనా వికేంద్రీకరణే శరణ్యం అన్నారు మంత్రి కన్నబాబు. మండలి ఛైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత.. చంద్రబాబుకు హారతులు,పూలవర్షంతో టీడీపీ నేతలు హడావుడి చేశారని గుర్తుచేశారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించినంత మాత్రానా ఏదో సాధించామని టీడీపీ సంబరాలు చేసుకుంటుండటం హాస్యాస్పదం అన్నారు. టీడీపీని చూసి జనం నవ్వుకుంటున్నారన్న జ్ఞానం కూడా వాళ్లకు లేదన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30JXlzy
Thursday, January 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment