హైదరాబాద్ : మిగింది మూడు రోజులే .. అంటే మరికొన్ని గంటల్లో ప్రచారం ముగియనుంది. దీంతో ఓటర్లను తమవైపు తిప్పుకొనుందుకు వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు అభ్యర్థులు. శనివారం కంటోన్మెంట్లో కాంగ్రెస్ నేతల ప్రచారం ఆసక్తి కలిగించింది. డిఫరెంట్ క్యాంపెయిన్కంటోన్మెంట్లో కాంగ్రెస్ నేతలు వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. నేతల మాస్క్ ధరించి ప్లష్ మబ్ చేస్తూ డ్యాన్సులతో హోరెత్తిస్తూ క్యాంపెయిన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2U1sJo4
కంటోన్మెంట్లో ఓట్ ఫర్ నోట్ ప్లష్ మబ్ : అంజన్కు బ్యాగ్ ఇస్తోన్న రేవంత్ ?
Related Posts:
ఇంటిని దోచెయ్యడానికి 16ఏళ్లుగా ఎదురుచూసిన ఇల్లాలు..!అదను చూసి భర్త పిల్లల్ని కాదని నగదు నగలుతో జంప్అమరావతి/హైదరాబాద్ : పదహారేళ్లుగా కొనసాగిన వారి వైవాహిక బంధం పది తులాల బంగారంతో తునాతునకలైంది. పెళ్లి చేసుకున్న పదమారేళ్లుగా భర్తను ఎప్పుడు మోసం చేసి ఇ… Read More
నెట్టింట్లో రచ్చ.. అచ్చు ఆయనలాగే ఉన్నా.. ఇతనే మరి..!హైదరాబాద్ : ఫేస్ యాప్స్తో యువత ఉక్కిరిబిక్కిరవుతోంది. తమ ముఖకవలికలు ఎట్లుంటున్నాయో చూసుకుంటూ తెగ మురిసిపోతున్నారు. అదే క్రమంలో రాజకీయనేతలు, సెలబ్రిటీ… Read More
సిఆర్పీఎఫ్ జవాన్లపై కశ్మీర్ ముస్లిం పోలీసు కాల్పులు... ? పుకార్లని కొట్టిపారేసిన సీఆర్పిఎఫ్జమ్ము కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 తొలగింపు జరిగి వారం రోజుల గడుస్తున్నా అందరు ఊహించినట్టుగా ఎలాంటీ సంఘటనలు చోటు చేసుకోలేదు. చివరకు బక్రిద్ పండగ కూడ ప్… Read More
రెండు గుడ్లకు 1700.. సింగిల్ ఆమ్లెట్ జస్ట్ 850.. అరటిపండ్ల లాంటి మరో కథ..!ముంబై : రెండు అరటిపండ్లకు 442 రూపాయల 50 పైసల బిల్లు కథ మరిచిపోకముందే మరో స్టోరీ వెలుగుచూసింది. ముంబైలోని ఫోర్ సీజన్స్ హోటల్ నిర్వాకం ఇప్పుడు దేశవ్యాప్… Read More
యజమాని కాదు రాక్షసుడు: తాగాడు, సిబ్బందిని కొట్టాడు.. (వీడియో)చెన్నై : భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం. అందరికీ సమాన అవకాశాలు. హక్కులను రాజ్యాంగం కల్పించింది. కానీ ఇదే కొందరిపాలిట శాపమవుతుంది. ఓ విదేశీయునికి దేశంలో వ… Read More
0 comments:
Post a Comment