జమ్ము కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 తొలగింపు జరిగి వారం రోజుల గడుస్తున్నా అందరు ఊహించినట్టుగా ఎలాంటీ సంఘటనలు చోటు చేసుకోలేదు. చివరకు బక్రిద్ పండగ కూడ ప్రశాంతంగా కొనసాగింది. కాని కశ్మీర్లో అలజడి సృష్టించాలని భావిస్తున్న వేర్పాటు వాదులు, సోషల్ మీడీయాలో పుకార్లు పుట్టించారు. దీంతో ప్రజలను బయటకు రప్పించాలని ప్లాన్ వేశారు. అయితే స్థానిక భద్రతా దళాలు ఎలాంటీ కాల్పులు జరగలేదని తేల్చి చెప్పాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZXLfS0
Monday, August 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment