జమ్ము కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 తొలగింపు జరిగి వారం రోజుల గడుస్తున్నా అందరు ఊహించినట్టుగా ఎలాంటీ సంఘటనలు చోటు చేసుకోలేదు. చివరకు బక్రిద్ పండగ కూడ ప్రశాంతంగా కొనసాగింది. కాని కశ్మీర్లో అలజడి సృష్టించాలని భావిస్తున్న వేర్పాటు వాదులు, సోషల్ మీడీయాలో పుకార్లు పుట్టించారు. దీంతో ప్రజలను బయటకు రప్పించాలని ప్లాన్ వేశారు. అయితే స్థానిక భద్రతా దళాలు ఎలాంటీ కాల్పులు జరగలేదని తేల్చి చెప్పాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZXLfS0
సిఆర్పీఎఫ్ జవాన్లపై కశ్మీర్ ముస్లిం పోలీసు కాల్పులు... ? పుకార్లని కొట్టిపారేసిన సీఆర్పిఎఫ్
Related Posts:
స్టీల్ ప్లాంట్పై చివరి ఆశ- జగన్ లేఖపై చలనం- నిర్ణయం వారి చేతుల్లోనేఏపీలో నానాటికీ ఉధృతమవుతున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం కేంద్రానికీ సంకటంగా మారింది. స్టీల్ ప్లాంట్పై ఇప్పటికే తీసుకున్న నిర్ణయ… Read More
తృణమూల్ కార్యకర్త దారుణహత్య: ఎన్నికల హింస: అమిత్ షా వర్చువల్ ర్యాలీ నిర్వహించిన అయిదోరోజేకోల్కత: అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ పశ్చిమ బెంగాల్ ఉద్రిక్తంగా మారుతోంది. ఎన్నికల హింస పతాక స్థాయికి చేరుకుంటోంది. దాడులు, ప్రతిదాడులు… Read More
చాయ్వాలాకే జనం బాధలు తెలుసు -ఖడ్గమృగాలనూ కాంగ్రెస్ కాపాడలేదు -అస్సాంలో ప్రధాని మోదీదేశంలో పేదవాడి బాధలేంటో, అస్సాం తేయాకు తోటల కార్మిల వెతలు ఎలాంటివో చాయ్వాలానైన తనకు మాత్రమే తెలుసని, ఇతరులకు ఆ బాధలు తెలీదని ప్రధాని నరేంద్ర మోదీ అన… Read More
Janata Curfew: సరిగ్గా ఏడాది కిందట: కొన్ని జ్ఞాపకాలు: ఇప్పుడూ అవే పరిస్థితులున్యూఢిల్లీ: జనతా కర్ఫ్యూ.. 130 కోట్ల మంది ప్రజలకు ఇంటికే పరిమితం చేసిన సందర్భం అది. దేశవ్యాప్తంగా మూడు నెలలకు పైగా సుదీర్ఘ లాక్డౌన్ విధించడానికి తొల… Read More
భారత్ను అమెరికా 200ఏళ్లు పాలించింది -మోదీ వల్లే గెలిచాం -20మంది పిల్లల్ని కనొచ్చుగా: ఉత్తరాఖండ్ సీఎం మళ్లీవింత కామెంట్లు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో బీజేపీ ముఖ్యమంత్రులు తమతో తామే పోటీపడుతున్నారు. మహాభారత కాలంలో ఇంటర్నెట్ వాడకం మొదలు శ్రీలంక, నేపాల్ దేశా… Read More
0 comments:
Post a Comment