అమరావతి/హైదరాబాద్ : పదహారేళ్లుగా కొనసాగిన వారి వైవాహిక బంధం పది తులాల బంగారంతో తునాతునకలైంది. పెళ్లి చేసుకున్న పదమారేళ్లుగా భర్తను ఎప్పుడు మోసం చేసి ఇంటిని దోచేద్దామా అని ఎదురుచూసిన సదరు ఉత్తమ ఇల్లాలు ఎట్లకేలకు వన్ ఫైన్ ఈవినింగ్ బీర్వాలోని డబ్బులను, బంగారాన్ని మూటకట్టుకున్ని తుర్రున ఉడాయించింది. అంతే కాదు పదహారేళ్ల వారి కాపురానికి ఫలితంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33y3P5J
Monday, August 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment