ముంబై : రెండు అరటిపండ్లకు 442 రూపాయల 50 పైసల బిల్లు కథ మరిచిపోకముందే మరో స్టోరీ వెలుగుచూసింది. ముంబైలోని ఫోర్ సీజన్స్ హోటల్ నిర్వాకం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. ఓ ప్రముఖ రచయితకు సదరు హోటల్లో ఎదురైన వింత అనుభవం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. రెండు గుడ్లకు 1700 వసూలు చేసిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2McwZ4H
Monday, August 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment