చెన్నై : భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం. అందరికీ సమాన అవకాశాలు. హక్కులను రాజ్యాంగం కల్పించింది. కానీ ఇదే కొందరిపాలిట శాపమవుతుంది. ఓ విదేశీయునికి దేశంలో వ్యాపారం చేసుకునేందుకు ప్రభుత్వం కూడా అనుమతినిచ్చింది. కానీ అతను తన ఉద్యోగుల పాలిట యముడిలా మారాడు. ఏ చిన్న తప్పు చేసినా .. తప్పేం చేయకున్నా వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. అసభ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z2Sf2P
Tuesday, August 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment