Wednesday, April 24, 2019

భారత్‌లో తగ్గిన జనాభా పెరుగుదల

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. ఈ విషయంలో మొదటి స్థానంలో ఉన్న చైనాను త్వరలోనే అధిగమిస్తుందన్న అంచనాలు ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టించాయి. అయితే జనాభాను తగ్గించేందుకు దశాబ్దాలుగా చేస్తున్న ప్రచారానికి ఇప్పుడు ఫలితం దక్కింది. భారత్‌లో తొలిసారిగా జనాభా పెరుగుదల రేటు తగ్గింది. ఆధార్ వల్ల గోప్యతకు భంగం కలగదు.. అదొక గుర్తింపు మాత్రమే : నందన్ నిలేకని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2viNXDZ

Related Posts:

0 comments:

Post a Comment