వాటికన్ సిటీ: మానవాళికి శాంతిని బోధించిన జీసస్ పునరుజ్జీవితుడవుతారని భావించే ఈస్టర్ సండే నాడు శ్రీలంకను అట్టుడికించిన వరుస బాంబు పేలుళ్ల ఘటనపై ప్రపంచం మొత్తం షాక్ కు గురైంది. భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ ఈ ఆత్మాహూతి దాడులను ముక్తకంఠంతో ఖండించాయి. హింసకు తావు లేదని స్పష్టం చేశాయి. క్రైస్తవ ప్రార్థనా స్థలాలు, హోటళ్లను లక్ష్యంగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XybPzw
శ్రీలంక బాంబు పేలుళ్లపై స్పందించిన పోప్ ఫ్రాన్సిస్
Related Posts:
Fact Check:మీ ప్రాంతంలో మొబైల్ టవర్ను నిర్మించేందుకు టెలికాంశాఖ ఎన్ఓసీ ఇస్తోందా..?దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మొబైల్ టవర్లను నిర్మిస్తే కేంద్ర టెలికాంశాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తోందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇది ప్రధానం… Read More
వినాయక చవితి ఉత్సవాలపై మాటల రగడ..చంద్రబాబు డైరెక్షన్ లోనే రఘురామ..మంత్రి విసుర్లుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయకచవితి ఉత్సవాలపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవడానికి అనుమత… Read More
కరోనాను జయించిన సీఎం రమేశ్.. సంతోషంగా ఉందని ట్వీట్..బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కరోనా వైరస్ను జయించారు. తనకు కరోనా నెగిటివ్ వచ్చిందని తెలిపారు. రెండువారాల క్రితం ఆయనకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇవాళ వైరస… Read More
రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో తెలంగాణ రీ పిటీషన్ .. విచారణకు ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం ఇంకా ఒక కొలిక్కి రాలే… Read More
కరోనాలో ఎన్నికలకు ఈసీ కొత్త రూల్స్- ఆన్లైన్ నామినేషన్లు- రోగులకు, వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే పాటించాల్సిన మార్గదర్శాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. వీటి ప్రకారం… Read More
0 comments:
Post a Comment