కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దాదాపు 8 నెలలపాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈ గ్యాప్ లో ట్విటర్ ప్రకటనకు మాత్రమే పరిమితమైన జనసేనాని.. ఇకపై నేరుగా ప్రజల్లో నిలబడి ప్రభుత్వాలపై పోరాటాలు చేయనున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే రీతిలో ఇటు గ్రేటర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Ojv9N
Sunday, November 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment