ఢిల్లీ : ఉత్తర్ప్రదేశ్ మాజీ సీఎం దివంగత ఎన్డీ తివారీ కొడుకు రోహిత్ మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా ఆయన భార్య అపూర్వ తివారీని పోలీసులు అరెస్ట్ చేశారు. మర్డర్కు సంబంధించి పోలీసులు మూడు రోజుల పాటు ఆమెను ప్రశ్నించారు. అయితే విచారణలో అపూర్వ నుంచి సంతృప్తికరమైన సమాధానాలు రాకపోవడంతో అరెస్ట్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vhzTdR
భర్త హత్య కేసులో ఎన్డీతివారీ కోడలు అరెస్ట్
Related Posts:
మంత్రి నుంచి ప్రాణహానీ: రక్షించాలని హెచ్ఆర్సీకి దంపతుల ఫిర్యాదుగత ఎన్నికల సమయంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్గౌడ్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు మహబూబ్నగర్కు చెందిన దంపతులు. ఓ కేసులో మంత్రికి వ్యతిరేకంగా నడుచుకు… Read More
పోసాని కృష్ణమురళితోపాటు ఫ్యామిలీకి కరోనా పాజిటివ్: ఆస్పత్రిలో చేరిక, బాధగా ఉందంటూ ఆవేదనహైదరాబాద్: ప్రముఖ సినీనటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి కరోనా బారినపడ్డారు. తనతోపాటు తన కుటుంబసభ్యులకు కూడా కరోనావైరస్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు పోసా… Read More
ఉత్తరాదికి వాతావరణ హెచ్చరిక: కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలతో 22 మంది మృతిన్యూఢిల్లీ: ఉత్తరాదిన బుధవారం అతి భారీ వర్షాలు కురిశాయి. కుండపోత వర్షాలతో భారీ వరదరలు వచ్చాయి. దీంతో 22 మంది మృతి చెందారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్… Read More
ఇప్పుడున్న పరిస్థితుల్లో మిజోరం వెళ్లవద్దు... అసోం ప్రజలకు ప్రభుత్వ సూచన...సరిహద్దు వివాదం,ఘర్షణల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలెవరూ మిజోరం వెళ్లవద్దని అసోం ప్రభుత్వం సూచించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిజోరం రాష్ట్రానికి రాకపోకలు… Read More
బావిలో పడిన కారు: రిటైర్డ్ ఎస్ఐ పాపయ్యనాయక్ మృతదేహం వెలికితీతకరీంనగర్: జిల్లాలోని చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరు దగ్గర గురువారం ఉదయం బావిలోకి దూసుకెళ్లిన కారును అధికారులు, పోలీసులు గంటలపాటు శ్రమించి బయటికి తీ… Read More
0 comments:
Post a Comment