సరిహద్దు వివాదం,ఘర్షణల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలెవరూ మిజోరం వెళ్లవద్దని అసోం ప్రభుత్వం సూచించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిజోరం రాష్ట్రానికి రాకపోకలు వద్దని... భద్రత రీత్యా అక్కడికి వెళ్లవద్దని తెలిపింది. వృత్తి రీత్యా మిజోరాంలో ఉంటున్న అసోం వాసులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ఇటీవలి ఘర్షణలు,ఆరుగురు పోలీసుల మరణాన్ని గుర్తుచేసిన అసోం ప్రభుత్వం... ఇప్పటికీ మిజోరాం వైపు నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l9uh0t
ఇప్పుడున్న పరిస్థితుల్లో మిజోరం వెళ్లవద్దు... అసోం ప్రజలకు ప్రభుత్వ సూచన...
Related Posts:
భార్యాభర్తలే వ్యభిచార నిర్వాహకులు-పీడీ యాక్ట్ నమోదు-చర్లపల్లి జైలుకు తరలింపుహైదరాబాద్ సరూర్ నగర్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ దంపతులపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు. ఈ దంపతులు కాలేజీ విద్యార్థినులను టార్గెట… Read More
భారీ వర్షాలతో మహారాష్ట్రలో అల్లకల్లోలం-136కి చేరిన మృతుల సంఖ్య-రాబోయే 48గం. కీలకం...భారీ వర్షాలు మహారాష్ట్రను అతలాకుతలం చేస్తున్నాయి. ముంబై సహా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదల్ల… Read More
Covid Third Wave : సెప్టెంబర్ లేదా అక్టోబర్లో భారత్లో కరోనా థర్డ్ వేవ్...?దేశంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా వెల్లడించారు. ప్రస్తుతం కరో… Read More
Dalit Bandhu: జులై 26న కేసీఆర్ అధ్యక్షతన మొదటి సదస్సు-హుజురాబాద్ వాసులకు ఆహ్వానంతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేయబోతున్న 'దళిత బంధు' పథకానికి సంబంధించి ఈ నెల 26న తొలి అవగాహన సదస్సు జరగనుంది. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో … Read More
ఏపీలో 13 మంది ఐఏఎస్ల బదిలీ... ఆ జిల్లాలకు కొత్త కలెక్టర్లు... ఉత్తర్వులు జారీ...ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది.పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం కొత్త కలెక్టర్లను నియమించింది. ఈ మేరకు శుక్రవారం(… Read More
0 comments:
Post a Comment