హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి కరోనా బారినపడ్డారు. తనతోపాటు తన కుటుంబసభ్యులకు కూడా కరోనావైరస్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు పోసాని వెల్లడించారు. ప్రస్తుతం పోసాని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక, నిర్మాతలు, హీరోలను మన్నించాలని కోరారు. తన వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవడం బాధగా ఉందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j4mlLd
Thursday, July 29, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment