గత ఎన్నికల సమయంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్గౌడ్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు మహబూబ్నగర్కు చెందిన దంపతులు. ఓ కేసులో మంత్రికి వ్యతిరేకంగా నడుచుకున్నారు. ఇక అప్పటి నుంచి తమకు వేధింపులు ప్రారంభం అయ్యాయని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన విశ్వనాథరావు-పుష్పలత దంపతులు వాపోతున్నారు. ఈ మేరకు ఆ దంపతులు రాష్ట్ర మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j0mRdb
Wednesday, July 28, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment