Wednesday, July 28, 2021

మంత్రి నుంచి ప్రాణహానీ: రక్షించాలని హెచ్ఆర్‌సీకి దంపతుల ఫిర్యాదు

గత ఎన్నికల సమయంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు మహబూబ్‌నగర్‌కు చెందిన దంపతులు. ఓ కేసులో మంత్రికి వ్యతిరేకంగా నడుచుకున్నారు. ఇక అప్పటి నుంచి తమకు వేధింపులు ప్రారంభం అయ్యాయని మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన విశ్వనాథరావు-పుష్పలత దంపతులు వాపోతున్నారు. ఈ మేరకు ఆ దంపతులు రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j0mRdb

Related Posts:

0 comments:

Post a Comment