గత ఎన్నికల సమయంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్గౌడ్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు మహబూబ్నగర్కు చెందిన దంపతులు. ఓ కేసులో మంత్రికి వ్యతిరేకంగా నడుచుకున్నారు. ఇక అప్పటి నుంచి తమకు వేధింపులు ప్రారంభం అయ్యాయని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన విశ్వనాథరావు-పుష్పలత దంపతులు వాపోతున్నారు. ఈ మేరకు ఆ దంపతులు రాష్ట్ర మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j0mRdb
మంత్రి నుంచి ప్రాణహానీ: రక్షించాలని హెచ్ఆర్సీకి దంపతుల ఫిర్యాదు
Related Posts:
మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆశల మీద నీళ్లు చల్లిన హై కమాండ్: చెప్పింది చెయ్యండి !న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ఊహించని దానికంటే ఎక్కువ ఎంపీ స్థానాలు కైవసం చేసుకుని ఆనందంతో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్… Read More
సీఎం జగన్ పక్కచూపులు చూస్తారా : తప్పెవరిది..అధికారులదా..పార్టీ నేతలదా: ఏంటీ నిర్లక్ష్యం..!ఏపీ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నా..ఆయన ఫొటోను మంత్రుల పేషీల మొదులు జిల్లాల్లోని తహసీల్దార్ కార్యాలయాల … Read More
అసంపూర్తిగా ఇంటర్ పునఃపరిశీలన ఫలితాలు..! ఆందోళనలో విద్యార్థులు..!!హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థుల మనో వేదన ఇంకా చల్లారినట్టు కనిపించడం లేదు. రి-వెరిఫికేషన్, రీ-వాల్యూయేషన్ జరిపించి జరిగిన పొరపాట్లను సరిదిద్దుతామని చెప… Read More
దశలవారీగా మద్య నిషేధం అమలుచేస్తాం..!! జగన్ ఇంటి దగ్గర బుడతడి హల్ చల్..!అమరావతి: ఏపి పాలన పట్టాలెక్కినట్టు కనిపిస్తోంది. సీఎం జగన్మోహన్రెడ్డి పాలనపై పట్టు సాధించేందుకు అధికారిక సమీక్షలకు శ్రీకారం చుట్టారు. శనివారం ఉదయం త… Read More
పొట్టి డ్రస్సులు వేసుకురండి..బోనస్ పొందండి: మహిళలా ఉద్యోగులకు ఆ కంపెనీ ఆఫర్!ఒక కంపెనీ బోనస్లు ఎప్పుడిస్తుంది..? సాధారణంగా ఏ పండగకో లేదా కంపెనీ లాభాలు సాధించినప్పుడో ఇస్తుంది. కానీ రష్యాలో మాత్రం ఓ కంపెనీ బోనస్లు ప్రకటించింది… Read More
0 comments:
Post a Comment