Friday, December 20, 2019

YS Jagan: రాజధాని రైతుల మెరుపు ముట్టడి: సచివాలయం వద్ద బైఠాయింపు, జగన్ బ్యానర్ల చించివేత..!

అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు సభలో చేసిన ప్రకటనకు నిరసనగా రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా నిరసన ప్రదర్శనలను చేపట్టిన రైతులు.. శుక్రవారం రాత్రి ఒక్కసారిగా మెరుపు ముట్టడికి దిగారు. వెలగపూడిలోని సచివాలయాన్ని ముట్టడించారు. వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2McxPN5

0 comments:

Post a Comment