రాంచి: జార్ఖండ్ లో భారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బ తగలడం ఖాయమని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. వరుసగా మరోసారి అధికారంలోకి రావాలనే బీజేపీ ఆశలపై జార్ఖండ్ ఓటర్లు నీళ్లు చల్లినట్లు స్పష్టం చేస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్-జార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం)-రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) సంకీర్ణ కూటమి జార్ఖండ్ లో అధికారంలోకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PYNX5W
Friday, December 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment