జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ చతికిలబడిందని ఎగ్జిట్ పోల్స్ కోడై కూస్తున్నాయి. కాంగ్రెస్ కూటమి అధికారం చేపట్టబోతుందని ఢంకా బజాయించి చెప్తున్నాయి. కానీ జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ మాత్రం ఎగ్జిట్ పోల్ అంచనాలపై పెదవి విరిచారు. పోల్స్ తప్పని చిందులేశారు. తిరిగి తమ ప్రభుత్వం అధికార చేపట్టబోతుందని ధీమా వ్యక్తం చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q6AuJn
Friday, December 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment