Friday, December 20, 2019

యూపీలో పౌర నిరసనలు హింసాత్మకం, 6గురు మృతి

పౌరసత్వ చట్టంపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడ అందోళనలు మిన్నంటాయి. ఈశాన్య రాష్ట్రాల నుండి ప్రారంభమైన ఆందోళనలు ఉత్తారాధితోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు, అధికార పార్టీకి మద్దతు పలుకుతున్న అలయెన్స్ రాష్ట్రాల్లో కూడ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధికారంలో ఉన్న యూపీలో సీఏఏ పై ప్రజలు భగ్గుమంటున్నారు. దీంతో రాష్ట్రంలో జరిగిన హింసాయుత ఘర్షణలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PEMgM9

0 comments:

Post a Comment