అన్ని ప్రాంతాలను సమాన అభివృద్ది పరచాలన్నదే... ప్రభుత్వ అభిమతమని మంత్రి బొత్స సత్యనారయణ స్పష్టం చేశారు. అమరావతిలో అసంపూర్తిగా ఉన్న భవనాలు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. అనంతరం ఎడ్యుకేషన్ హబ్గా మార్చనున్నట్టు చెప్పారు. రైతులు ఎలాంటీ అందోళనలు చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రైతులు ఇచ్చిన భూములు అభివృద్ది చేసి, గత ప్రభుత్వం ఇచ్చిన హమీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35IaJpj
అమరావతిలో ఎడ్యుకేషనల్ హబ్... ఒప్పందాల ప్రకారమే రైతులకు భూములు ..బోత్స
Related Posts:
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ... ఇతర రాష్ట్రాలలోనూ ఆరోగ్య శ్రీ సేవలు విస్తరించనున్న ఏపీ సర్కార్ఏపీ ప్రజలకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ 1 నుండి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో 150 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులలో తమ … Read More
దేవుడి దగ్గర కూడా కుల రాజకీయమా..?టీటీడీ పాలక మండలి కూర్పు పై మండిపడ్డ టీడిపి..!!అమరావతి/హైదరాబాద్ : అదికార వైసిపి పార్టీపై ప్రతిపక్ష టీడిపి మరోసారి భగ్గుమంది. ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అదికార దుర్వినియోగానికి పాల్పడటమే … Read More
జగన్ మరో కీలక నిర్ణయం: రూ.1000 కోట్లు విలువ చేసే ఆ పనులకు బ్రేక్ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక గత ప్రభుత్వంలో తీసుకున్న ప్రతి నిర్ణయంపై సమీక్షలు జరిపి అందులో అవకతవకలు జరిగి ఉంటే వాటిని తీవ్రంగా పరి… Read More
చంద్రబాబు ఓ గురివింద, మరణానికి ముందు కోడెలను ఎన్నిసార్లు కలిశాడో చెప్పు: మంత్రి బొత్స ఫైర్టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. గతంలో గవర్నర్, సిబీఐ వ్యవస్థలను అనుమానించిన ఆయన ఇప్పుడు ఎందుక… Read More
నాసా చేతికి విక్రమ్ ల్యాండర్ కీలక సమాచారం? ల్యాండింగ్ సైట్ ఫొటోలు, డేటా: త్వరలో ఇస్రోకు!హ్యూస్టన్: చంద్రుడి దక్షిణ ధృవం వైపు ఉపరితలంపై హార్డ్ ల్యాండింగ్ కు గురైనట్టుగా భావిస్తోన్న విక్రమ్ ల్యాండర్ కు సంబంధించిన కీలక సమాచారం అమెరికా అంతరిక… Read More
0 comments:
Post a Comment