టీటీడీ 1,381 కేజీల బంగారం పై తనదైన శైలిలో స్పందించారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి .టీటీడీ బంగారం ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా బయటకొచ్చిందని ప్రశ్నించారు విజయసాయి రెడ్డి. హైదరాబాద్ వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికల సందర్భంగా ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని తరలించవలసిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు దోపిడీలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GHP5b2
చంద్రబాబు దోపిడీలు , దొంగతనాలను మనవడు దేవాన్ష్ ప్రశ్నిస్తాడు ... విజయసాయి ఫైర్
Related Posts:
ఆన్లైన్లో సచివాలయ ఉద్యోగుల మెరిట్ లిస్ట్: మిస్ అయితే మరో ఛాన్స్: ఇవి కావాల్సిందే..!ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సచివాలయ ఉద్యోగుల మెరిట్ లిస్ట్ ను ఆన్ లైన్ లో ఉంచారు. రాష్ట్ర విధానాన్ని అనుసరించి ఎంపికైన అభ్యర్థుల మెరిట్… Read More
మెట్రో ప్రమాద ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్, విచారణకు ఆదేశంఅమీర్పేట్ మెట్రో ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. జరిగిన సంఘటనపై ఇంజనీరింగ్ అధికారుల చేత విచారణ జరపాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ సంధర్భంగా… Read More
రివర్స్ టెండరింగ్ డ్రామా: డ్యామ్ భద్రత తాకట్టు: సీఎంపై టీడీపీ నేతల ఫైర్..!పోలవరం రివర్స్ టెండరింగ్ లో మేఘా సంస్థ మైనస్ 12.6% కోట్ చేసేలా ప్రభుత్వం ఒత్తిడి చేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. గతంలో ఆరోపణలు చేసిన సంస… Read More
ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్: ఇక ఆధార్ సంఖ్య కోసం వేచిచూడాల్సిన పనిలేదుఇప్పటి వరకు ఎన్ఆర్ఐలకు ఆధార్ కార్డు లేదు. ఇకపై వారికి కూడా ఆధార్ కార్డు ఇస్తామని మొన్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతా… Read More
తెలుగు సినిమాలో నటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం: షూటింగ్ ఎక్కడంటే..?అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పాముల నారాయణమూర్తి పుష్ప శ్రీవాణి ఓ సినిమాలో నటిస్తున్నారు. మంత్రిగా పనిచేస్తూనే ఆ సినిమా షూటింగ్ కోసం తన సమయాన్ని… Read More
0 comments:
Post a Comment