పోలవరం రివర్స్ టెండరింగ్ లో మేఘా సంస్థ మైనస్ 12.6% కోట్ చేసేలా ప్రభుత్వం ఒత్తిడి చేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. గతంలో ఆరోపణలు చేసిన సంస్థలను పనులు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. వారికి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి ఈ టెండర్ దాఖలు చేయించారని ఆరోపణలు చేసారు. గత ప్రభుత్వంపై బురదజల్లాలని డ్యామ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2m4DmLE
Monday, September 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment