పోలవరం రివర్స్ టెండరింగ్ లో మేఘా సంస్థ మైనస్ 12.6% కోట్ చేసేలా ప్రభుత్వం ఒత్తిడి చేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. గతంలో ఆరోపణలు చేసిన సంస్థలను పనులు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. వారికి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి ఈ టెండర్ దాఖలు చేయించారని ఆరోపణలు చేసారు. గత ప్రభుత్వంపై బురదజల్లాలని డ్యామ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2m4DmLE
రివర్స్ టెండరింగ్ డ్రామా: డ్యామ్ భద్రత తాకట్టు: సీఎంపై టీడీపీ నేతల ఫైర్..!
Related Posts:
నిజామాబాద్ లో జనసమితి పోటీలో లేదు..! కాంగ్రెస్ అభ్యర్థికే తమ మద్దత్తు అన్న కోదండరాం..!!హైదరాబాద్: తెలంగాణ జనసమితి అదినేత ప్రొఫెసర్ కోదండరాం లోక్ సభ ఎన్నికల్లో పాల్గనడం లేదు. మహాకూటమిలో భాగస్వామ్యమైన కాంగ్రెస్ అభ్యర్ధికి ఆయ… Read More
పక్షం గడిచినా పనిచేయని బీజేపీ వెబ్ సైట్ఢిల్లీ : టెక్నాలజీ వాడకం గురించి గొప్పలు చెప్పే బీజేపీ ప్రభుత్వం తమ పార్టీ వెబ్ సైట్ గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. 15 రోజుల క్రితం హ్యాకింగ్ కు గ… Read More
వలస పోయిన సర్పంచ్ ను రప్పించిన అధికారులు .. లేకుంటే సర్కార్ పరువు పోదా?నారాయణపేట జిల్లా ఎర్రగుంట తండా సర్పంచ్ జీవనోపాధి కోసం వలస పోయిన సంఘటన స్థానికంగా చర్చకు కారణమైంది. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకెత్తించింది… Read More
టిడిపికి కొత్తపల్లి షాక్ ..జనసేన నుండి నర్సాపురం బరిలోకి..!పశ్చిమ గోదావరి జిల్లాలో టిడిపి సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు షాక్ ఇచ్చారు. ఆయన టిడిపి వీడటానికి సిద్దమయ్యారు. గతంలో ప్రజారాజ్యం లో పో… Read More
బీఫాం తీసుకుని టీడీపీ అభ్యర్థి జంప్? చంద్రబాబు సొంత జిల్లాలో దీనావస్థలో పార్టీ?చిత్తూరు: తెలుగుదేశం పార్టీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. గతంలో ఎప్పుడూ, ఏ పార్టీలో సంభవించని పరిణామాలను ఆ పార్టీ చవి చూస్తోంది. ఏరి కోరి, సర్వేలు … Read More
0 comments:
Post a Comment