Thursday, April 25, 2019

ఏపీ ఎన్నికలలో ఫుల్ గా ఎంటర్‌టైన్ చేసిన కేఏ పాల్ ఏం చేస్తున్నారో తెలుసా?

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏపీ ఎన్నికల్లో ఓ రేంజ్ లో ఎంటర్‌టైన్ చేసిన కేఏ పాల్ అంటేనే జనాలకు ఎనలేని ఆసక్తి. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత కాబోయే సీఎం తానేనని చెప్పుకున్న పాల్ సీరియస్ గా , చాలా ఉత్కంఠ గా సాగిన ఎన్నికల్లో నవ్వులను పూయించాడు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XImrw0

Related Posts:

0 comments:

Post a Comment