ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏపీ ఎన్నికల్లో ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేసిన కేఏ పాల్ అంటేనే జనాలకు ఎనలేని ఆసక్తి. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత కాబోయే సీఎం తానేనని చెప్పుకున్న పాల్ సీరియస్ గా , చాలా ఉత్కంఠ గా సాగిన ఎన్నికల్లో నవ్వులను పూయించాడు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XImrw0
ఏపీ ఎన్నికలలో ఫుల్ గా ఎంటర్టైన్ చేసిన కేఏ పాల్ ఏం చేస్తున్నారో తెలుసా?
Related Posts:
త్వరలో ఏపీ కేబినెట్ విస్తరణ ? ఇద్దరు మహిళలు సహా నలుగురు మంత్రుల ఔట్ ! కీలక మంత్రుల శాఖల మార్పుఏపీలో స్ధానిక ఎన్నికలకు ముందే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. స్ధానిక ఎన్నికల పోరు వాయిదా, ఇద్దరు మంత్రులు రాజ్యసభకు వెళ్లనుండటం… Read More
పౌల్ట్రీపై కరోనా చావు దెబ్బ.. ఎదుర్కొనేందుకు కొత్త వ్యూహం.. అది నిరూపిస్తే రూ.1కోటి నజరానా..కరోనా కారణంగా చాలా రంగాలు కుదేలవుతున్నాయి. భారత్లో ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే థియేటర్స్,మాల్స్ మూసివేయడంతో.. మునుపెన్నడూ లేని రీతిలో ఆ రంగానికి నష్టం … Read More
కరోనా ఎఫెక్ట్ ... 15రోజుల పాటు ఆ దేశం లాకౌట్ ... బయటకి వస్తే రూ.11000 ఫైన్కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 162 దేశాలను వణికిస్తుంది.ఇక ప్రపంచ దేశాల్లో దాదాపుగా 2 లక్షల వరకు కరోనా కేసులు నమోదు కాగా 7500 మంది ప్రాణాలు విడిచారు. క… Read More
కరోనా: జగన్ కీలక సమీక్ష, ఏపీలోనూ అన్ని విద్యాసంస్థలకు సెలవులు, వార్నింగ్అమరావతి: కరోనావైరస్ మనదేశంలో వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో… Read More
కరోనా.. కల్లోలం: ఒక్కరోజులో 800 మందికి పైగా మృతి: ప్రపంచవ్యాప్తంగా 7994 మంది మరణంబీజింగ్: చైనాలోని వుహాన్ నగరంలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారి సంఖ్య రోజురోజుకూ భయానకంగా పెరిగిపోతూనే వస్తోంది. ఒక్కరోజులోనే ప్ర… Read More
0 comments:
Post a Comment