ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సచివాలయ ఉద్యోగుల మెరిట్ లిస్ట్ ను ఆన్ లైన్ లో ఉంచారు. రాష్ట్ర విధానాన్ని అనుసరించి ఎంపికైన అభ్యర్థుల మెరిట్ లిస్ట్ను రూపొందించారు. మెరిట్ లిస్ట్లోని అభ్యర్థులకు ఎస్సెమ్మెస్ల ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఆన్లైన్లో కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకొనే అవకాశం ఉంది. వెరిఫికేషన్కు వచ్చేటప్పుడు కాల్లెటర్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2m3WYj6
Monday, September 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment