ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్ ముగియడంతో నేతలు రెండో దశపై దృష్టి పెట్టారు. సుడిగాలి పర్యటనలతో ఓటర్లతో మమేకమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీతో పాటు కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ప్రచారంలో జోరు పెంచారు. మోడీ మూడు రాష్ట్రాల్లో పర్యటించనుండగా... రాహుల్ తమిళనాడులో ప్రచారం చేయనున్నారు. విద్యార్హతల విషయంలో మరోసారి అబద్దం, అఫిడవిట్తో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2P7GdOa
మూడు రాష్ట్రాల్లో మోడీ, తమిళనాడులో రాహుల్,ప్రచారంలో జోరు పెంచిన నేతలు
Related Posts:
మహిళల గొలుసులే కాదు..! మగాళ్ల చైన్లు కూడా లాగేస్తారు..! రూట్ మార్చిన స్నాచర్లు..!!హైదరాబాద్: చైన్ స్నాచర్లు రూటు మార్చారు. మహిళలను కాకుండా ఇప్పుడు పురుషులను టార్గెట్ చేసుకుని వాళ్ల మెడలోని గొలుసులను లాగేస్తున్నారు. కాస్త ఆర్… Read More
అమెరికాపై విరుచుకుపడ్డ టోర్నడో.. అలబామా అతలాకుతలం.. 14 మంది మృతిఅలబామా : అమెరికాలో టోర్నడో విరుచుకుపడింది. అలబామా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. టోర్నడో భీభత్సానికి 14 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలయ్య… Read More
అమానుషం...భిక్షాటన చేస్తున్నాడని 5 ఏళ్ళ బాలుడ్ని చెట్టుకు కట్టేసిన టోల్ ప్లాజా సిబ్బందిలూధియానా దగ్గరలోని లడోవాల్ టోల్ ప్లాజా సమీపంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఐదు సంవత్సరాల బాలుడిని టోల్ ప్లాజా వద్ద వాహనాల వెంటపడి యాచనకు పాల్పడుతున్నాడ… Read More
మిలియన్ డాలర్ల కోసం ఇండియన్ విద్యార్థి రీసెర్చ్ దొంగిలించిన ప్రొఫెసర్, ఏం జరిగిందంటే?మిసోరీ: విద్యార్థి రీసెర్చ్ను దొంగిలించి, దానిని సొమ్ము చేసుకోవాలనుకున్న ప్రొఫెసర్ పైన లాసూట్ ఫైల్ చేశారు. సదరు ప్రొఫెసర్, అలాగే, బాధిత విద్యార్థి.. … Read More
చరిత రెడ్డి ఇన్..చల్లా రామకృష్ణా రెడ్డి ఔట్? టీడీపీలో మరో వికెట్: త్వరలో వైఎస్ఆర్ సీపీలోకికర్నూలు: ఎన్నికల ముంగింట్లో అధికార తెలుగుదేశం పార్టీకి మరో విఘాతం. సీనియర్ నాయకుడు చల్లా రామకృష్ణా రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు. కర్నూలు జిల్… Read More
0 comments:
Post a Comment