ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్ ముగియడంతో నేతలు రెండో దశపై దృష్టి పెట్టారు. సుడిగాలి పర్యటనలతో ఓటర్లతో మమేకమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీతో పాటు కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ప్రచారంలో జోరు పెంచారు. మోడీ మూడు రాష్ట్రాల్లో పర్యటించనుండగా... రాహుల్ తమిళనాడులో ప్రచారం చేయనున్నారు. విద్యార్హతల విషయంలో మరోసారి అబద్దం, అఫిడవిట్తో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2P7GdOa
మూడు రాష్ట్రాల్లో మోడీ, తమిళనాడులో రాహుల్,ప్రచారంలో జోరు పెంచిన నేతలు
Related Posts:
బాబు నాతో చెప్పారు కానీ, నిధుల లెక్క అడిగినందుకే, కాంగ్రెస్ దోస్తీకి 4 కారణాలు: గుంటూరులో మోడీగుంటూరు: 'భారత్ మాతా కీ జై.. అక్షరక్రమంలో, అన్ని రంగాల్లో, అంశాలలో అగ్రగాములైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు. పద్మభూషణ్, దళితరత్నం గుర్రం జాషువా జ… Read More
ఏపీ పరిస్థితికి చంద్రబాబే కారణం, అందుకే ఇన్నాళ్లు మాట్లాడలేదు: ఎందుకో చెప్పిన మోడీగుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే తాము రూ.3 లక్షల కోట్ల కంటే ఎక్కువ ప్రాజెక్ట… Read More
వీకెండ్ స్పెషల్ : ఛలో తెలంగాణ ఊటీ.. గొట్టం గుట్టహైదరాబాద్ : ప్రకృతి అందాల ఒడిలో సేదదీరాలనుకునే వారు అక్కడెక్కడో ఉన్న ఊటీ వరకు వెళ్లనక్కర్లేదు. అక్కడి అందాలను తలదన్నేలా తెలంగాణలో కూడా మరో ఊటీ ఉంది తె… Read More
ఓటుకు నోటు కేసుతో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు: బాబుపై బీజేపీగుంటూరు: గుంటూరు సభలో బీజేపీ నేతలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర … Read More
అటు 'మోడీ', ఇటు 'రాహుల్'.. ఎన్నికల వేళ \"బయోపిక్\" సందడిలోక్సభ ఎన్నికల సమరం మొదలైంది. పోలింగ్ కు మరో మూడు నెలల సమయమున్నా.. నేతల మాటల తూటాలతో ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ జాతీయ అధ్… Read More
0 comments:
Post a Comment