అలబామా : అమెరికాలో టోర్నడో విరుచుకుపడింది. అలబామా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. టోర్నడో భీభత్సానికి 14 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు పెద్దసంఖ్యలో ఇళ్లు ధ్వంసం కాగా.. వందలాది సంఖ్యలో చెట్లు నెలకొరిగాయి. సౌత్ ఈస్ట్ అలబామాలో టోర్నడో తీవ్రత అధికంగా కనిపిస్తోంది. ఇళ్లు నేలకూలడంతో చాలామంది గల్లంతయ్యారు. ఎమర్జెన్సీ స్క్వాడ్ రంగంలోకి దిగింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NNvckN
అమెరికాపై విరుచుకుపడ్డ టోర్నడో.. అలబామా అతలాకుతలం.. 14 మంది మృతి
Related Posts:
రాజగోపాల్ రెడ్డి మర్మమేంటి.. భవిష్యత్ సీఎంగా చెప్పుకోవడానికి రీజన్ ఇదేనా!.. బీజేపీ ఎంట్రీ కన్ఫామేనా?హైదరాబాద్ : రాజకీయాల్లో ఎత్తులకు పైఎత్తులు సహజం, సర్వసాధారణం. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పక్కా పొలిటిషియన్గా కనిపిస్తున్నారు. బీజేపీలో… Read More
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి..! లోక్ సభలో డిమాండ్ చేసిన నామా..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని కేంద్రాన్ని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఆ పార్టీ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర… Read More
ఇక మన పని ముగిసింది..!కూల్చివేతపనులు మొదలుపెట్టండన్న ఏపీ సీఎంఅమరావతి/హైదరాబాద్ : ఏపి ప్రభుత్వం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఉండవల్లిలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూల్చివేయాలని ముఖ్యమ… Read More
అవినీతికి మారుపేరుగా ఉన్న జగన్... అవినీతీ రహిత పాలనపై మాట్లాడడం హస్యస్పదం...అవినీతికి మారుపేరుగా ఉన్న ముఖ్యమంత్రి జగన్ అవినీతీ రహిత పాలన అందిస్తామని చెప్పడం హస్యస్పదమని అన్నారు టీడీపీ నేత ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ విమర్శించారు.… Read More
పట్టాలు తప్పిన రైలు .. బోగీల్లో చెలరేగిన మంటలు, ఇద్దరు మృతి ?భువనేశ్వర్ : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రాయగఢ్ కోరాపుట్ మార్గంలో సామలేశ్వరి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు చనిప… Read More
0 comments:
Post a Comment