అలబామా : అమెరికాలో టోర్నడో విరుచుకుపడింది. అలబామా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. టోర్నడో భీభత్సానికి 14 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు పెద్దసంఖ్యలో ఇళ్లు ధ్వంసం కాగా.. వందలాది సంఖ్యలో చెట్లు నెలకొరిగాయి. సౌత్ ఈస్ట్ అలబామాలో టోర్నడో తీవ్రత అధికంగా కనిపిస్తోంది. ఇళ్లు నేలకూలడంతో చాలామంది గల్లంతయ్యారు. ఎమర్జెన్సీ స్క్వాడ్ రంగంలోకి దిగింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NNvckN
అమెరికాపై విరుచుకుపడ్డ టోర్నడో.. అలబామా అతలాకుతలం.. 14 మంది మృతి
Related Posts:
టోక్యో ఒలింపిక్స్: మను భాకర్, యశస్విని అవుట్..టోక్యో ఒలింపిక్స్లో మహిళల పది మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్ నుంచి భారత షూటర్లు మను భాకర్, యశస్విని దేశ్వాల్ అవుట్ అయ్యారు. క్వాలిఫైంగ్ మ్యాచ్లో మను 12వ స… Read More
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు -పోస్టల్ బ్యాలెట్తో కౌంటింగ్ షురూ -ఇప్పటికే 3 సీట్లు వైసీపీ ఖాతాలోఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నాలుగు నెలలకుగానీ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలకు రంగం సిద్దమైంది. వివాదాలను ముగ… Read More
తొలి బొనం సమర్పించిన తలసాని.. రంగానికి ఏర్పాట్లులష్కర్ ఆషాఢ బోనాల జాతరతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకే బోనాల ఉత్సవం ప్రారంభమైంది. ప్రభుత… Read More
షాక్:సీబీఐ జేడీ చేసింది చాలా తక్కువ -జగన్ లూటీలు అన్నీ మోదీకి చెప్పేస్తా -ఎంపీ రఘురామ రియాక్షన్దేశ ద్రోహం కేసు, అరెస్టు, అనర్హత వేటుపై ఆందోళనల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుల … Read More
హుజురాబాద్లో గెలుస్తాం: కేటీఆర్కు గిప్ట్ ఇస్తాం: పాడి కౌశిక్ రెడ్డిహుజురాబాద్లో ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేసి మంత్రి కేటీఆర్కు బర్త్డే గిఫ్ట్గా ఇస్తామని టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.… Read More
0 comments:
Post a Comment