కర్నూలు: ఎన్నికల ముంగింట్లో అధికార తెలుగుదేశం పార్టీకి మరో విఘాతం. సీనియర్ నాయకుడు చల్లా రామకృష్ణా రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన చల్లా రామకృష్ణా రెడ్డి త్వరలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ గా పని చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GWXXuG
చరిత రెడ్డి ఇన్..చల్లా రామకృష్ణా రెడ్డి ఔట్? టీడీపీలో మరో వికెట్: త్వరలో వైఎస్ఆర్ సీపీలోకి
Related Posts:
అందరి చూపు అటు వైపే... క్వాడ్ సదస్సులో తొలిసారిగా దేశాధినేతలు... ఆసక్తిగా గమనిస్తోన్న ప్రపంచ దేశాలు...క్వాడ్(క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్) కూటమి సదస్సులో తొలిసారిగా నాలుగు దేశాల అధినేతలు పాల్గొననున్నారు. శుక్రవారం(మార్చి 12) వర్చువల్గా జరిగే ఈ సమా… Read More
నేడు మాచర్లకు సీఎం జగన్... పింగళి వెంకయ్య కుమార్తె,ఆమె కుటుంబానికి సన్మానం...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం(మార్చి 12) గుంటూరు జిల్లా మాచర్లలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాక రూపకర్త పింగళి … Read More
రోడ్ యాక్సిడెంట్ అనుకున్నారు... కానీ అసలు నిజం వేరే... ఉపాధ్యాయుడి మృతి కేసులో షాకింగ్ విషయాలురాజేంద్ర నగర్ పరిధిలో బుధవారం(మార్చి 10) అర్ధరాత్రి తర్వాత చోటు చేసుకున్న ఓ యాక్సిడెంట్ కేసులో సంచలన నిజాలు వెలుగుచూశాయి. మొదట అతను రోడ్డు ప్రమాదంలో … Read More
కంటైనర్ ఢీ కొట్టిన వేగానికి ఎస్యూవీ నుజ్జునుజ్జు: ఎనిమిది అక్కడికక్కడే దుర్మరణంలక్నో: ఉత్తర ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగ్రా సమీపంలో ఈ తెల్లవారు జామున సంభవించిన ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే దుర్మరణం పా… Read More
అన్న బాటలోనే చెల్లి: షర్మిల పార్టీ జెండా..అజెండా అచ్చంగా: వైసీపీ రంగుల్లో పతాకం: వారంలోహైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల.. తెలంగాణ రాజకీయాల్లో అరంగేట్… Read More
0 comments:
Post a Comment