లూధియానా దగ్గరలోని లడోవాల్ టోల్ ప్లాజా సమీపంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఐదు సంవత్సరాల బాలుడిని టోల్ ప్లాజా వద్ద వాహనాల వెంటపడి యాచనకు పాల్పడుతున్నాడన్న కారణంతో చెట్టుకు బంధించారు సిబ్బంది. అన్నెం పున్నెం ఎరుగని ఆ చిన్నారి బాలుడిని అమానవీయంగా తాళ్ళతో చెట్టుకు బంధించిన ఘటన అందర్నీ షాక్ కు గురి చేసింది .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NNvkAN
అమానుషం...భిక్షాటన చేస్తున్నాడని 5 ఏళ్ళ బాలుడ్ని చెట్టుకు కట్టేసిన టోల్ ప్లాజా సిబ్బంది
Related Posts:
మహా కరోనా: ముంబై సహా ఈ నగరాలు 31 వరకు షట్డౌన్, పరీక్షలు రద్దు, ప్రమోటే.!ముంబై: మహారాష్ట్రలో కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వ ముందు జాగ్రత్త చర్యలను చేపట్టింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై సహా పలు నగరా… Read More
అన్ని రకాల వైరస్ నివారణలకు మసాజ్ మంచి ఔషధం.. ఆయుర్వేదం కూడా అదే చెబుతోందిడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
కరోనా ఎఫెక్ట్ : మోడీ మాట వినమన్న చంద్రబాబు..జగన్ కు పయ్యావుల లేఖకరోనా ... ఈ పేరు ప్రస్తుతం ప్రతి ఒక్కరిని భయపెడుతుంది. ఏపీలోనూ కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్రతరమవుతోందని తెలుస్తుంది. ఇప్పటికే అధికారికంగా మూడు కేసుల… Read More
must read: 15 నెలల్లో అంతా తలకిందులు.. కమల్ vs కమల్లో కాంగ్రెస్ కోల్పోయిందేంటి?''మేరా క్యా కసూర్ థా?.. అసలు నేను చేసిన తప్పేంటి?'' అంటూ గుండెలు బాదుకున్నారు 73 ఏళ్ల కమల్ నాథ్. స్వతంత్ర భారత చరిత్రతో దాదాపు సమానమైన వయసు ఆయనది. శుక… Read More
కరోనా జాగ్రత్తలు ... అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ.. అలెర్ట్ గా తెలంగాణాకరోనా ఇప్పుడు భారతదేశాన్ని పట్టి పీడిస్తుంది. భారత్ దేశంలోనూ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. కరోనా జాగ్రత్తలపై అన్ని రాష్ట్రాల సీఎస్లకు కేంద్… Read More
0 comments:
Post a Comment