Thursday, April 11, 2019

ఓటర్లకు మొబైల్ తిప్పలు.. ముందస్తు ప్రచారం చేయని ఈసీ

హైదరాబాద్‌ : ఎన్నికల వేళ ఓటర్లు ఇబ్బందులపాలవుతున్నారు. పోలింగ్ కేంద్రాలకు మొబైల్ ఫోన్లు తీసుకెళుతున్న ఓటర్లను పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఫోన్లు అనుమతి లేదంటూ ఆబ్జెక్షన్ చెబుతుండటంతో ఓటర్లు నిరాశ చెందుతున్నారు. తమ మొబైల్స్ ఎక్కడ పెట్టుకోవాలంటూ వాపోతున్నారు. గత ఎన్నికల సమయంలో కొందరు ఓటర్లు ఓటు వేసేటప్పుడు సెల్ఫీలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UAwK8o

Related Posts:

0 comments:

Post a Comment