గుంటూరు: జిల్లాలోని నరసరావు పేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ బూత్ లోనే పరస్పరం వాగ్వివాదానికి దిగారు. ఒకరినొకరు కొట్టుకున్నారు. తోసుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావడానికి పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. ఈ ఘటనతో సిబ్బంది కొద్దిసేపు పోలింగ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G4LVfN
పోలింగ్ బూత్ లో కుర్చీలతో కొట్టుకున్నారు: టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఘర్షణ: లాఠీఛార్జీ!
Related Posts:
భారత్ లో కరోనా మరణ శాసనం : 2,812 మరణాలతో కొత్త రికార్డ్ బ్రేక్ ,3.52లక్షలకు పైగా కొత్త కేసులుభారతదేశం కరోనా మహమ్మారి చేతిలో చిక్కి విలవిలలాడుతోంది . కరోనాను కట్టడి చేయడానికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినా ప్రభుత్… Read More
భారత్కు మాకు చేసినట్లే... కోవిడ్ సాయానికి సిద్ధమన్న జో బైడెన్- ఇండో అమెరికన్ల హర్షంకరోనాతో అల్లాడుతున్న భారత్కు సాయం అందించేందుకు అగ్రరాజ్యం అమెరికా ముందుకొచ్చింది. గతంలో భారత్ నుంచి కోవిడ్ మందులు తీసుకుని ఇప్పుడు సాయం చేసేందుకు వె… Read More
సుందర్ పిచాయ్ పెద్ద మనసు: గూగుల్ తరఫున భారత్కు కోట్ల రూపాయల విరాళంన్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి దేశాన్ని ముంచెత్తుతోంది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. రోజూ వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున… Read More
కరోనా పేషెంట్ల ట్రీట్మెంట్లో కొత్త క్యాపుల్: హైదరాబాదీ నాట్కో ఫార్మా అనుమతి: మూడోదశ ట్రయల్స్న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతోన్న లక్షలాది మంది పేషెంట్ల కోసం మరో క్యాపుల్ అందుబాటులోక… Read More
కరోనా భయాలతో పెరుగుతున్న విశ్వాసాలు: పూనకంలో మహిళ , చెట్లకు పెళ్లి చేసిన గ్రామందేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తుంది . కరోనా మహమ్మారి కట్టడి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాయి అయినా కరోనా… Read More
0 comments:
Post a Comment