హైదరాబాద్: బంగారు తెలంగాణ దిశగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా తెలంగాణ పూర్తిగా అవినీతి రహితంగా మారాలని ఆయన ఆకాంక్షించారు. రెవెన్యూ కార్యాలయాలు, పురపాలక సంఘాల్లో, గ్రామ పంచాయతీల్లో ఎవరికీ ఎక్కడా ఒక్క పైసా కూడా లంచం ఇవ్వకుండా అన్ని పనులు జరగాలన్నారు. దీనికోసం కఠినమైన కొత్త రెవెన్యూ చట్టం, కొత్త
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UVhwtU
అవినీతిరహిత సమాజం కోసం పనిచేయండి..! అధికారులకు సీయం కేసీఆర్ ఆదేశాలు..!!
Related Posts:
పాక్కు భారత్ వార్నింగ్.. హద్దులు దాటారో ఖబడ్దార్న్యూఢిల్లీ: భారత అంతర్గత వ్యవహారమైన జమ్మూ కశ్మీర్పై పాకిస్తాన్ నాయకులు అర్థంలేని ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు విదేశీవ్యవహారాల శాఖ ప్రతినిధి ర… Read More
యూఎస్ జనరల్ అసెంబ్లీలో 27న మోడీ ప్రసంగం..!! తర్వాత ఇమ్రాన్ ఖాన్ కూడా..!!!న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో వచ్చే నెల 27న ప్రధాని మోడీ ప్రసంగించే అవకాశం ఉంది. ఈ మేరకు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. వాతావరణ మార్పు,… Read More
కసాయి కొడుకు: మద్యం కోసం తల్లిని చంపి ఆమె మెదడును వేపుడు చేశాడుఛత్తీస్గఢ్: నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లినే చంపాడు ఓ కసాయి కొడుకు. మద్యానికి బానిసై ఏకంగా తల్లినే తెగ నరికాడు. ఈ ఘటన ఛత్తీస్గడ్లోని రాయిగఢ్లో చో… Read More
మంత్రి పదవి ఎవరి భిక్ష కాదు..!! ఈటల సంచలన వ్యాఖ్యలువైద్యశాఖ మంత్రి ఈటల రాజెందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇచ్చిన మంత్రిపదవి ఎవరి బిక్ష కాదని అన్నారు. బీసీ కోటాలో ఎప్పుడు మంత్రి పదవి ఆశించలేదని చెప్ప… Read More
విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతిని బహిర్గతం చేస్తా..! టీ సర్కార్ పై మండిపడ్డ రేవంత్ రెడ్డి..!!హైదరాబాద్: తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు విధానాలపై మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. అంతే కాకుండా తెలంగాణలో బీజేపీ, టిఆర్ఎస… Read More
0 comments:
Post a Comment