వైసిపి నేత, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి చెప్పినట్లుగానే కేసు పెట్టారు. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృ ష్ణ..ఏపి సీయం చంద్రబాబు పై జూబ్లీహిల్స్ లో ఫిర్యాదు చేసారు. తన వాయిస్ ను డబ్బింగ్ చేసి తన ప్రతిష్ఠను ..పార్టీ ప్రతిష్ఠను దెబ్బ తీసేలా ఉద్దేశ పూర్వకంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రచారంలోకి నందమూరి వారసురాళ్లు :
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VAJ7Od
తెలంగాణలో వైసిపి మరో కేసు: చంద్రబాబు.. ఆ మీడియా అధినేత పై ఫిర్యాదు చేసిన సాయి రెడ్డి!
Related Posts:
కోటప్పకొండ శివరాత్రి ఉత్సవాల్లో అపశృతి: పడిపోయిన ప్రభలు, ప్రమాదాల్లో ముగ్గురు మృతిగుంటూరు: జిల్లాలోని ప్రసిద్ధ కోటప్పకొండ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. శుక్రవారం కోటప్పకొండకు ప్రభను తీసుకెళ్తున్న క్రమంలో రెండు వేర్వేరు చోట్ల జరి… Read More
పవన్ కల్యాణ్కు మరో షాక్.. వైసీపీ బాటలో బీజేపీ.. జగన్లాగే యడ్యూరప్ప ‘వికేంద్రీకరణ’కు ఆమోదంఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని, దాని కోసం ఎంత దూరమైనా వెళతానని, బీజేపీతో కలిసి ‘సేవ్ అమరావతి' ఉద్యమాన్ని ఉధృతం చేస్తానని జనసేన చీఫ్ పవన్ కల్య… Read More
టీటీడీ గుడ్ న్యూస్: స్వామివారిని దర్శించుకునే సాధారణ భక్తులకు లడ్డూతో పాటు ఇది కూడా..!తిరుమల: ఇప్పటి వరకు ప్రసాదంగా రుచికరమైన లడ్డూనే ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం... ఇకపై ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ప్రసాదంగా వడన… Read More
ప్రాణం తీసిన టీవీ సౌండ్.. ఇంటి ఓనర్పై దాడి, కుప్పకూలి చనిపోయిన యజమాని..ఇల్లు కిరాయికి ఇచ్చేటప్పుడు మంచి, మర్యాదతోపాటు.. వారి ప్రవర్తన, భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతాయా అని కూడా తెలుసుకొండి. లేదంటే ఇంటి ఓనర్ ప్రాణాల మీదకు … Read More
ఏపీలో ఈఎస్ఐ స్కాం: అచ్చెన్నాయుడు సహా తప్పుచేసిన వారిపై చర్యలు: మంత్రి జయరాంచంద్రబాబు నాయుడు పాలనలో భారీగా అవినీతి జరిగిందని మంత్రి జయరాం అన్నారు. ఇందుకు ఈఎస్ఐ స్కాం నిదర్శనంగా నిలుస్తోందన్నారు. తప్పుచేసిన వారిని ఉపేక్షించబోమన… Read More
0 comments:
Post a Comment