హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, టీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్ హిందువులను కించపరిచి, రెచ్చగొట్టి, హిందువుల మనోభావాలను గాయపరిచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. లక్ష్మణ్ విమర్శించారు. ఎంఐఎం అధినేత ఓవైసీ ని మచ్చిక చేసుకోవడం కోసం హిందువులను అవమానించారని, కేటీఆర్ అక్రమ చొరబాటు దారుల మీద వ్యక్తం చేసిన అభిప్రాయం దేశ ప్రజల మనోభావాలకు విరుద్దంగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IiHi5i
హిందువుల మనో భావాలను గాయపరిచారు..! కేసీఆర్, కేటీఆర్ పై బీజేపి తీవ్ర ఆరోపణ..!!
Related Posts:
Kamala Harris తొలి అంతర్జాతీయ పర్యటన: విమానం గాల్లో ఉండగా: దేవుణ్ని ప్రార్థించావాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆమె తొలి అంతర్జాతీయ పర్యటనలో అవాంతరాలు ఏర్పడ్డాయి. ఆమె ప్రయాణిస్తోన్న … Read More
పెళ్లికి గంట ముందు టీకా: హైదరాబాద్ మెగా వ్యాక్సినేషన్లో వధువు: పట్టు వస్త్రాల్లో ప్రత్యక్షంహైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతోన్న వేళ.. ఈ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్లు ఆశించిన స్థాయిలో అందుబాటులో ఉన… Read More
కరోనా వ్యాక్సిన్ల కొరత: కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్, రోజుకు 10 లక్షల వ్యాక్సిన్లు వేసే సత్తా వుంది!హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ల కొరత కేంద్ర ప్రభుత్వం వైఫల్యమేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వాక్సినేషన్ కార్యక్రమంపైన ప్రజల నుంచి సలహాలను, సూచనల… Read More
వ్యాక్సినేషన్పై కేంద్రం ఎదురుదాడి- రాష్ట్రాలదే పాపం- జాబితాలో ఏపీ, తెలంగాణదేశవ్యాప్తంగా కరోనా ఫస్ట్వేవ్ ముగిసిన తర్వాత సెకండ్ వేవ్ మొదలయ్యే సమయానికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇవి సెకండ్ వేవ్కు ఏమాత్రం అడ… Read More
Kathi Mahesh కొత్త బాంబు..దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం: బీజేపీతో వేగలేంఅమరావతి: దళిత నాయకుడు, సెలెబ్రిటీ కత్తి మహేష్.. బాంబు పేల్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహి… Read More
0 comments:
Post a Comment