అమరావతి: దళిత నాయకుడు, సెలెబ్రిటీ కత్తి మహేష్.. బాంబు పేల్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీ.. దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్షతను ప్రదర్శిస్తోందని ఆయన ఆరోపించారు. ఆర్థిక కేటాయింపుల్లో సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని విమర్శించారు. దీన్ని దీర్ఘకాలికం చేసే కుట్రకు కూడా బీజేపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3x4wQnw
Sunday, June 6, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment