దేశవ్యాప్తంగా కరోనా ఫస్ట్వేవ్ ముగిసిన తర్వాత సెకండ్ వేవ్ మొదలయ్యే సమయానికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇవి సెకండ్ వేవ్కు ఏమాత్రం అడ్డుకట్ట వేయలేకపోయాయి. దీనికి ప్రధాన కారణం కేంద్రం వ్యాక్సినేషన్ విషయంలో విఫలం కావడమేనని రాష్ట్రాలు ఆరోపిస్తుండగా... కేంద్రం తాజాగా ఈ విమర్శలపై ఎదురుదాడి మొదలుపెట్టింది. వ్యాక్సినేషన్ నత్తనడకన సాగడానికి ఆ తొమ్మిది రాష్ట్ర్రాలే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cpa5Tb
వ్యాక్సినేషన్పై కేంద్రం ఎదురుదాడి- రాష్ట్రాలదే పాపం- జాబితాలో ఏపీ, తెలంగాణ
Related Posts:
ఆ టీవీ ఛానెల్తో దేశానికి హాని - ‘యూపీఎస్సీ జీహాద్’ షోపై నిప్పులు చెరిగిన సుప్రీంకోర్టు''మీడియా స్వేచ్ఛ పేరుతో ఎలా పడితే అలా వ్యవహరిస్తామంటే కుదరదు. మీడియాకున్న స్వేచ్ఛ సంపూర్ణమైనదేమీకాదు. దేశంలో సివిల్ సర్వీసులకు సంబంధించిన అత్యున్నత సం… Read More
కరోనా ఎఫెక్ట్: ఎంపీల జీతంలో 30 శాతం కోత: బిల్లుకు లోక్సభ ఆమోదంన్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎంపీల జీతాల్లో 30 శాతం కోత విధిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్సభ మంగళవార… Read More
ఎంపీ మిమి చక్రవర్తితో టాక్సీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన: వెంబడించి పోలీసులకు అప్పగింతకోల్కతా: జాదవ్పూర్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సినీ నటి మిమి చక్రవర్తితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ టాక్సీ డ్రైవర్ను సోమవారం రాత్రి కోల్కతాలో పోలీసులు అర… Read More
కరోనా లక్షణాలున్నా... లీవు ఇవ్వకుండా నరకం చూపించారు... 39 ఏళ్ల బ్యాంకు ఉద్యోగి మృతి..ఆంధ్రప్రదేశ్లో 39 ఏళ్ల రాజేష్ అనే ఓ బ్యాంకర్ కోవిడ్ 19తో చనిపోవడం కలకలం రేపుతోంది. కరోనా లక్షణాలతో బాధపడుతున్నప్పటికీ... అతనికి లీవు మంజూరు చేయకుండా … Read More
సరిహద్దుల్ని చైనా గుర్తించట్లేదని మీరెలా చెబుతారు? - రాజ్నాథ్ ప్రకటనపై విపక్షం ఫైర్చైనాతో సరిహద్దు వివాదాలకు సంబంధించి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం పార్లమెంటులో చేసిన ప్రకటన గందరగోళంగా ఉందని, చర్చలు జరుగుతోన్న కీలక తరుణంలో '… Read More
0 comments:
Post a Comment