Saturday, February 1, 2020

థ్యాంక్యూ నిర్మలాజీ: సామాన్యుడి కలలకు ప్రాణం పోశారు: అమిత్‌ షా, జేపీ నడ్డా.. !

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఉదయం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల హోమ్ శాఖ మంత్రి అమిత్‌షా ప్రశంసించారు. ఇంతమంది బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌కు తాను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. అయిదు ట్రిలియన్ మార్క్ ఆర్థికాభివృద్ధిని అందుకోవడమే లక్ష్యంగా ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించారని, లక్ష్యాన్ని అందుకుని తీరుతామని ఆయన చెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aV3q0C

0 comments:

Post a Comment