న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఉదయం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల హోమ్ శాఖ మంత్రి అమిత్షా ప్రశంసించారు. ఇంతమంది బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్కు తాను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. అయిదు ట్రిలియన్ మార్క్ ఆర్థికాభివృద్ధిని అందుకోవడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ను ప్రతిపాదించారని, లక్ష్యాన్ని అందుకుని తీరుతామని ఆయన చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aV3q0C
థ్యాంక్యూ నిర్మలాజీ: సామాన్యుడి కలలకు ప్రాణం పోశారు: అమిత్ షా, జేపీ నడ్డా.. !
Related Posts:
2 వేల మంది చేరిక.. టీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా వలసలుహుజూరాబాద్ నియోజకవర్గంలో చేరికలు కొనసాగుతున్నాయి. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఆదివారం రికార్డు స్థాయిలో రెండు వేల మంది గుల… Read More
జగన్ సర్కార్ కు తలనొప్పిగా రోడ్ల వ్యవహారం-కాంట్రాక్టర్ల సహాయనిరాకరణ-విపక్షాలకు టార్గెట్ఏపీలో దెబ్బితిన్న రహదారుల పునరుద్ధరణ వైసీపీ సర్కార్ కు ఎన్నడూ లేనంత తలనొప్పిగా మారిపోతోంది. గత ప్రభుత్వాల హయాంలో దెబ్బతిన్న రోడ్ల కోసం కాస్తో కూస్తో క… Read More
గల్లా ఫ్యామిలీకి మరో ఎదురు దెబ్బ-ఈసారి టార్గెట్ గల్లా ఫుడ్స్-భూముల పిటిషన్ పై హైకోర్టు నోటీసులుఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిసిన ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన గల్లా సంస్ధలు ఇప్పుడు వైసీపీ హయాంలో వరుసగా ఇబ్బందుల్లో పడుతున్నాయి.… Read More
పంజ్షీర్, అందరాబ్ నుంచి బలగాలు వెనక్కి వెళ్లాకే శాంతి చర్చలు: అహ్మద్ మసూద్ఆప్ఘన్లో తాలిబన్ల పాలన కొనసాగుతోంది. అయితే పంజ్షీర్, అందరాబ్లో మాత్రం నిరసన ఎదురవుతోంది. దీంతో నేషనల్ రిసిటెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆప్ఘనిస్తాన్ నేత అహ్మద్… Read More
టార్గెట్ సెక్స్ వర్కర్స్-పోర్న్ సైట్లు జల్లెడ పడుతున్న తాలిబన్లు-జాబితా సిద్ధమయ్యాక బహిరంగ శిరచ్చేదనం...ఆఫ్గనిస్తాన్లో ఇక రేపో మాపో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న తాలిబన్లు... తమ పాలన ఎలా ఉండబోతుందో ఇప్పటినుంచే ప్రజల్లోకి సంకేతాలు పంపిస్తున్నారు. దేశం… Read More
0 comments:
Post a Comment