న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఉదయం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల హోమ్ శాఖ మంత్రి అమిత్షా ప్రశంసించారు. ఇంతమంది బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్కు తాను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. అయిదు ట్రిలియన్ మార్క్ ఆర్థికాభివృద్ధిని అందుకోవడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ను ప్రతిపాదించారని, లక్ష్యాన్ని అందుకుని తీరుతామని ఆయన చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aV3q0C
థ్యాంక్యూ నిర్మలాజీ: సామాన్యుడి కలలకు ప్రాణం పోశారు: అమిత్ షా, జేపీ నడ్డా.. !
Related Posts:
15 చోట్ల వరుస బాంబు పేలుళ్లు: పోలీసులు అమర్చిన సీసీటీవీలు ధ్వంసం: తీవ్ర ఉద్రిక్తతకోల్కత: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోన్న వేళ.. పశ్చిమ బెంగాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, భారత… Read More
విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియకు ముహూర్తం ఫిక్స్.. కౌంట్డౌన్ బిగిన్స్విశాఖపట్నం: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో సాధించిన ఘన విజయం.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది.… Read More
ఆసక్తికరంగా తిరుపతి పోరు- వైసీపీకి టీడీపీ, జనసేన సాయం- ఎలాగో తెలుసా ?ఏపీలో తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ సృష్టించిన సునామీ వెనుక పలు ఆసక్తికర కారణాలు ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జగన్ పాలన, విపక్షాల వైఫల్యం..… Read More
Illegal affair: భార్య, అత్తను నడిరోడ్డులో లేపేశాడు, చెప్పినా డోంట్ కేర్, మూగ, చెవుడు !చెన్నై/ మదురై/ కడలూరు: ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యను భర్త పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. పాపం భర్తకు మూగ, చెవుడు కావడంతో భార్య అడ్డదారి తొక… Read More
తెలంగాణలో కలకలం- మళ్లీ కరోనా వ్యాప్తి -కొత్తగా 247 కేసులు, ముగ్గురు మృతిదక్షిణాదిలో కరోనా వైరస్ ప్రభావం అతి తక్కువగా ఉందని భావిస్తోన్న తెలంగాణలో మళ్లీ కొత్త కేసులు పెరుగుతుండటం కలవరం పుట్టిస్తున్నది. ఒక దశలో మరణాలేమీ లేకుం… Read More
0 comments:
Post a Comment