న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఉదయం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల హోమ్ శాఖ మంత్రి అమిత్షా ప్రశంసించారు. ఇంతమంది బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్కు తాను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. అయిదు ట్రిలియన్ మార్క్ ఆర్థికాభివృద్ధిని అందుకోవడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ను ప్రతిపాదించారని, లక్ష్యాన్ని అందుకుని తీరుతామని ఆయన చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aV3q0C
థ్యాంక్యూ నిర్మలాజీ: సామాన్యుడి కలలకు ప్రాణం పోశారు: అమిత్ షా, జేపీ నడ్డా.. !
Related Posts:
వైరల్ వీడియో: హైదరాబాద్ రోడ్ల మీద ఈత: స్విమ్మింగ్ పూల్గా మారిన విశ్వనగరం రోడ్లు: దుస్థితికిహైదరాబాద్: భారీ వర్షాలు మరోసారి హైదరాబాద్ను ముంచెత్తాయి. మూడు రోజుల కిందట భాగ్యనగరం వెన్నులో వణుకు పుట్టించిన భారీ వర్షాలు.. మళ్లీ తిరిగొచ్చాయి. సగటు… Read More
ఐపీఎల్లో గ్లామర్ డోస్: దుబాయ్ స్టేడియంలో ముగ్గురు అందగత్తెలు: ఆ ఒక్క టీమ్ కోసం ఛీర్ అప్దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా రసవత్తరంగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్లో క్రమంగా గ్లామర్ డోస్ పెరుగుతోంది. ప్రాణాంతక కరోనా వై… Read More
అరే తాహిర్.. కారుతోపాటు కొట్టుకుపోతావ్ - హైదరాబాద్ భయానక వీడియోలు - దేవుడా ఏంటీ శిక్ష?విశ్వనగరం హైదరాబాద్ మరో కాళరాత్రిని చవిచూసింది. మూడు రోజులు తిరక్కుండానే వాన దంచికొట్టడం, చెరువులు, నది ఉప్పొంగడంతో పలు ప్రాంతాల్లో భయానక సంఘటనలు, భీత… Read More
ధోనీపై అక్షర్ పటేల్ కక్షసాధింపు: నాలుగేళ్లుగా రగులుతున్న పగ: ఒక్క రాత్రితో ఫినిష్షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020లో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఓటమిని తన ఖాతాలో జమ చేసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని షార్జా స్టేడియంలో శనివారం ర… Read More
హైదరాబాద్ మళ్లీ ఆగం: తాజా పరిస్థితి - జలదిగ్బంధం - ఇద్దరు మృతి - హైవేలు బంద్ - కూలిన గోల్కొండ గోడవందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనట్లు అక్టోబర్ నెలలో 32 సెంటీమీటర్ల వాన పడి, భారీ వరదలు ముంచెత్తిన విషాదం నుంచి కోలుకునేలోపే విశ్వనగరం హైదరాబాద్ పై వరుణుడు … Read More
0 comments:
Post a Comment