అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మునుపెన్నడూ లేనివిధంగా అర్ధరాత్రి వరకు పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని 400 పైచిలుకు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహిస్తోన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారికి ఓటర్ల స్లిప్పులను అందజేశారు అధికారులు. దీంతో వయోజనులు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరడంతో అర్ధరాత్రి వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. {image-voting-1555007055.jpg
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X5rJkG
ఇంకా కొనసాగుతోన్న పోలింగ్ : 80 శాతం నమోదయ్యే అవకాశం
Related Posts:
కశ్మీర్ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం: భారత్తో చైనా విదేశాంగ మంత్రిబీజింగ్ : జమ్ము కశ్మీర్ను విభజించడం, అక్కడ ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ కడుపు మండి భారత్ను ప్రపంచ దేశాల ముందు దోషిని చేయాలని భావించి… Read More
వామ్మో.. ఎంత పవిత్రమైన ఇల్లాలో..! భర్త పనికి వెళ్లగానే ప్రియుడితో ఇంట్లోనే కాపురం పెట్టేసి భార్యహైదరాబాద్ : భర్త అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని జల్సా చేయాలనుకుంది ఓ ఉత్తమ ఇల్లాలు. భర్త పని కోసం బయటకు వెల్లిపోగానే వెంటనే ఫోన్ చేసి ప్రియుడిని అదే ఇంటి… Read More
ఇంటిని దోచెయ్యడానికి 16ఏళ్లుగా ఎదురుచూసిన ఇల్లాలు..!అదను చూసి భర్త పిల్లల్ని కాదని నగదు నగలుతో జంప్అమరావతి/హైదరాబాద్ : పదహారేళ్లుగా కొనసాగిన వారి వైవాహిక బంధం పది తులాల బంగారంతో తునాతునకలైంది. పెళ్లి చేసుకున్న పదమారేళ్లుగా భర్తను ఎప్పుడు మోసం చేసి ఇ… Read More
మోత్కుపల్లి ఎజెండా ఖరారైందా.. ఇక ఆ జెండాయేనా?హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్ఎస్ దూకుడుకు కాషాయం దండు కళ్లెం వేయనుందా? కారు జోరుకు కమలం పువ్వు బ్రేకులు వేయనుందా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణల… Read More
నాగర్జున సాగర్ విహారంలో విషాదం...లైవ్లో కొట్టుకుపోయిన యువకుడువర్షాలు విపరీతంగా కురవడంతో ప్రకృతి రమణియతను ఆస్వాధించేందడంతో పాటు నీటీ ప్రవాహాల్లో తేలియాడేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా మూడు రోజుల పాటు వరు… Read More
0 comments:
Post a Comment