ఎన్నికల్లో గెలవాలంటే ప్రజాబలంతోపాటు , దైవసంకల్పం కూడ ఉండాలని అభ్యర్థులు బలంగా నమ్ముతారు.ఇందులో భాగంగానే నామినేషన్లు వేసేటప్పుడు మంచి ముహుర్తాలు సైతం చూసుకుని నామినేషన్ వేస్తారు. దీంతో వారి ప్రచారం కోనసాగుతోంది.ఈ నేపథ్యంలోనే కార్యకర్తలు నాయకులు సైతం వారు నమ్ముకున్న దైవం ముందు పూజలు , హోమాలు చేస్తారు .ఈనేపథ్యంలోనే ప్రస్తుత ఎన్నికల్లో నిజమామాద్ ఎంపీ కవిత
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D43Cvh
కవితక్క@ 500000, ఎన్ఆర్ఐల యాగం
Related Posts:
అధికారం ఇవ్వండి,దేశంలో దారిద్య్ద్రులను లేకుండా చేస్తాం: అరుణ్ జైట్లీఎన్నికల వేళ ప్రజలను ఆకట్టుకోవడానికి అధికార బీజేపీ తోపాటు కాంగ్రెస్ పార్టీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.దీంతో దేశ అభివృద్ది ,సంక్షేమం ఎవరి ప్రయత్నాలు… Read More
నిజామాబాద్ లో బీజేపీ అభ్యర్థి సంచలనం .. స్ట్రాంగ్ రూమ్లకు సొంత తాళాలు వేసే అవకాశం కావాలటనిజామాబాద్ ఎంపీ స్థానం ... దేశ వ్యాప్త సంచలనం సృష్టించింది . దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ స్థానంలో రోజుకో సంచలనం చోటు చేసుకుంటుంది . ఇక ఈ… Read More
అభివృద్ది నిధులు ఊరికే రావు, ఓట్లేస్తేనే వస్తాయి, మేనకా గాంధికేంద్రమంత్రి మేనకా గాంధి మరో వివాదంలో చిక్కుకున్నారు.ఓట్లేసిన గ్రామాలకే అభివృద్ది నిధులు కేటాయిస్తామంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఓట్లు వేసే గ్రామాల… Read More
ఆసిఫాబాద్ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా కోవా లక్ష్మీ : 32 జెడ్పీలు గెలుస్తామని గులాబీ దళపతి ధీమాహైదరాబాద్ : ఆసిఫాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా కోవా లక్ష్మీ పేరును టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. రాష్ట్రంలోని 32 జెడ్పీల్లో టీఆర్ఎస్ విజయ… Read More
ప్రాణానికి ముప్పు ఉంది, భద్రత కల్పించండి : ఊర్మిళముంబై : ఇటీవల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన గొడవతో తన ప్రాణానికి ముప్పు పొంచి ఉందన్నారు కాంగ్రెస్ నేత, ప్రముఖ నటి ఊర్మిళ. ఆమె ఉత్… Read More
0 comments:
Post a Comment