Thursday, June 11, 2020

నారా లోకేశ్‌పై రూ.700 కోట్ల వల.. జగన్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన చినబాబు.. అనూష విషయంలో ఫైర్..

గత తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాల్లో అవినీతి, అక్రమాలను పరిశీలించేందుకు ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ తన పనిలో మరో అంకాన్ని పూర్తిచేసింది. ఇప్పటికే రాజధాని భూములపై ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా సీఐడీ ఎంక్వైరీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. రెండో అంకంగా చంద్రబాబు హయాంలోని ప్రభుత్వ పథకాలపై మంత్రుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37ncPga

Related Posts:

0 comments:

Post a Comment