కరోనా వైరస్ ఎక్కడ, ఎప్పుడూ ఎలా ఎవరి నుంచి సోకుతుందో అర్థం కావడం లేదు. అయితే ఇటీవల గుంటూరులో ఓ గర్బిణీ.. నిండుచూలాలు. డెలివరీ సమయం కావడంతో జీజీహెచ్ వద్దకొచ్చింది. అయితే వైద్యులు సిబ్బందితో కలిసి సర్జరీ చేశారు. అంతకుముందు చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వైద్య సిబ్బంది గుండె గుబేల్ మంది. వెంటనే వారిని హోం క్వారంటైన్కి తరలించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UAEnJQ
గర్బిణీకి డెలివరీ: రిపోర్టులో కరోనా పాజిటివ్, వైద్యుడు, ఏడుగురు నర్సులు హోం క్వారంటైన్
Related Posts:
NHAIలో పీఎస్ పీఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలనేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 46 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్లో భాగంగా ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్ పోస్టులను భర్త… Read More
ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల జంప్: అమిత్ షాతో భేటీ: మరింత మందితో కలిసి..ఆ విధంగా..!టీడీపీలో మరో కలకలం. నలుగురు రాజ్యసభ ఎంపీలను తమ పార్టీలోకి విలీనం చేసుకున్న బీజేపీ..ఇప్పుడు ఎమ్మెల్యే లను లక్ష్యంగా చేసుకుంది. ఇందులో భాగంగా… Read More
ప్రజావేదిక కూల్చడం కక్షసాధింపు చర్య కాదు.. చంద్రబాబు ఇంటిని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం : బొత్సఅమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పట్టు సాధించే దిశగా దూసుకెళుతున్నారు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనుకడుగు వేసేది లేద… Read More
విమానాలకు పెట్రోల్ కష్టాలు తప్పినట్టే..! 2022 నాటికి కరెంటు విమానాలు..!!ముంబై/హైదరాబాద్ : భారత విమానాలకు ఇంధన బాధలు తప్పబోతున్నాయి. ఇంధనం కోసం ఎక్కడో ఏదో దేశంలో అత్యవసరంగా విమానాన్ని దించే పరిస్థితులకు చెక్ పడబోడబోతోంది. డ… Read More
దేశంలోనే తొలిరాష్ట్ర: గోవధ వ్యతిరేక చట్టంను సవరించనున్న మధ్యప్రదేశ్భోపాల్ : దేశంలో గోవులను చంపేస్తున్నారన్న అనుమానంతో చాలామందిపై గోసంరక్షకులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో కొందరు మృతి కూడా చెందారు. ఇక గోసంరక్… Read More
0 comments:
Post a Comment